archive#incident

News

దేవాదాయ శాఖ తీరు మారకుంటే ప్రతిఘటన తప్పదు – ఏలూరు ఘటనపై కమలానంద భారతి స్వామీజీ హెచ్చరిక

దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఆ వ్యవస్థకు పరిరక్షకులుగా మాత్రమే ఉండాలని.. హిందువులను వేధింపులకు గురిచేస్తే.. హిందూజాతి యావత్తు ప్రతిఘటిస్తుందని పమరహంస పరివ్రాజకాచార్య శ్రీశ్రీశ్రీ కమలానంద భారతి స్వామీజీ హెచ్చరించారు. ఏలూరు నగరంలోని పవర్ పేటలో ఉన్న సంస్కృత పాఠశాలలో జరిగిన ఘటనపై...
News

కుప్ప‌కూలిన‌ భారీ కొండచరియ.. చిక్కుకుపోయిన 40 మంది భ‌క్తులు

పితోర్​గఢ్: ఉత్తరాఖండ్‌లోని పితోర్​గఢ్​ జిల్లాలోని నజాంగ్​ తంబా గ్రామంలో ఒక్కసారిగా భారీ కొండచరియ విరిగిపడింది. దీంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ఆ ప్రాంతమంతా దుమ్ముతో నిండిపోయింది. ఈ సంఘ‌ట‌న‌తో నజాంగ్​ తంబా గ్రామానికి చుట్టుపక్క ఉన్న ఏడు గ్రామాలతో రాకపోకలు నిలిచిపోయాయి....
News

శ్రీ‌వారి భక్తులను ఢీకొన్న లారీ… ఒకరు మృతి

తిరుప‌తి: తిరుమలకు పాదయాత్రగా వెళ్తున్నవారిని లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరికి గాయాలయ్యాయి. కర్నూలు జిల్లా కోవెలకుంట్ల నుంచి తిరుమలకు పాదయాత్రగా వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK...