మోడీ గుజరాత్ అల్లర్ల నిందను భరించారు: హోంమంత్రి అమిత్ షా వెల్లడి
న్యూఢిల్లీ: గుజరాత్ అల్లర్ల కేసులో అత్యున్నత న్యాయస్థానంలో నరేంద్ర మోదీకి క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ పరిణామంపై బీజేపీ కీలక నేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఏఎన్ఐ ఇంటర్వ్యూలో స్పందించారు. ఇన్నేళ్లలో.. ఈ ఆరోపణలపై మోదీ మౌనంగా...


