archive#Hanuman Jayanti

News

హనుమన్ శోభాయాత్రపై రాళ్లు.. ప్రధాన నిందితుడితో సహా 9 మంది అరెస్టు

మధ్యప్రదేశ్‌లోని గుణలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. కర్నైల్‌గంజ్ ఏరియాలో హనుమాన్ జయంతి ఊరేగింపుపై కొందరు రాళ్లు రువ్వడంతో పోలీసు బలగాలు హుటాహుటిన ఘటానా స్థలికి చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు. ఒక మసీదుకు సమీపంలో రాత్రి 7.30 గంటలకు ఈ ఘటన...
News

జహంగీర్‌పురి నిందితులపై క‌ఠిన చ‌ర్య‌లు : అమిత్ షా

జహంగీర్‌పురి : జహంగీర్‌పురి హింసాత్మక ఘటనకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఢిల్లీ పోలీసులను ఆదేశించారు. దేశ రాజధానిలోని జహంగీర్‌పురి ప్రాంతంలో శనివారం జరిగిన హనుమాన్ జయంతి ఊరేగింపులో ఘర్షణలు చెలరేగడంతో ఎనిమిది...
News

విశాఖ‌లో వైభ‌వం…హ‌నుమ విజ‌యోత్స‌వ శోభాయాత్ర‌!

విశాఖ‌ప‌ట్నం: హ‌నుమ జ‌యంతిని పుర‌స్క‌రించుకుని రామ‌భ‌క్తులు విశాఖ‌ప‌ట్నంలో భారీ ద్విచ‌క్ర వాహ‌న శోభాయాత్ర‌ నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మాన్ని శ్రీ‌పీఠం పీఠాధిప‌తి శ్రీ ప‌రిపూర్ణానంద స్వామిజీ, ఎమ్మెల్సీ మాధవ్‌, మాజీ ఎమ్మెల్యే పెన్మ‌త్స విష్ణుకుమార్ రాజు ప్రారంభించి, పాల్గొన్నారు. నగ‌రంలోని అక్క‌య్య‌పాలెంలో ప్రారంభ‌మైన...
News

ఢిల్లీలోని హనుమాన్ ర్యాలీపై దాడి: కీలక నిందితుడు అస్లాం అరెస్ట్‌

ఢిల్లీ: ఢిల్లీలోని జహంగీర్‌పురిలో హనుమాన్ జయంతి ఊరేగింపును లక్ష్యంగా చేసుకుని హింసకు పాల్పడిన 14 మందిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో ఢిల్లీ పోలీస్ సబ్-ఇన్‌స్పెక్టర్‌ను కాల్చిచంపినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న 21 ఏళ్ళ‌ యువకుడు ఎండీ అస్లాం కూడా...