సంస్కృతిని రక్షించుకుంటేనే ఆ దేశానికి మనుగడ
దేశ సంస్కృతి, ప్రజల విశ్వాసం దెబ్బతిన్నప్పుడు, దేశం బలహీనంగా మారుతుందని, సంస్కృతిని రక్షించుకుంటేనే ఆ దేశానికి మనుగడ ఉంటుందని అలహాబాద్ హైకోర్టు బుధవారం కీలక వ్యాఖ్యలు చేసింది. ఆవును దొంగిలించి శిరచ్ఛేదం చేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జావేద్ అనే వ్యక్తికి...





