భారత్ నుండి అందుకున్న బంగారు పతాకం అమ్ముకున్న ఇమ్రాన్!
ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అంతర్జాతీయ క్రికెట్ ఆడే రోజుల్లో భారత్ నుంచి అందుకున్న బంగారు పతకాన్ని అమ్ముకున్నారని పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ సంచలన ఆరోపణలు చేశారు. అయితే, ఆ బంగారు పతకానికి సంబంధించిన పూర్తి...


