archiveGangotri

News

చార్​ధామ్ యాత్రలో 31మంది భక్తులు మృతి

చార్​ధామ్: ఈనెల మూడో తేదీన చార్​ధామ్ యాత్ర మొదలైంది. అప్పటి నుంచి 13 శుక్రవారం వరకు 31 మంది భక్తులు మరణించినట్టు ఉత్తరాఖండ్ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. వీరంతా అధిక రక్తపోటు, గుండెపోటు, కొండలు ఎక్కే క్రమంలో అలసట...
News

చార్‌థామ్ యాత్ర ప్రారంభం

ఉత్తరాఖండ్‌: ఉత్తరాఖండ్‌లో చార్‌ధామ్ యాత్ర ఘనంగా ప్రారంభమైంది. గంగోత్రి, యమునోత్రి ఆలయాలు తెరుచుకున్నాయి. వేలాది మంది భక్తులు, ఆలయ కమిటీ సభ్యుల సమక్షంలో గంగోత్రి ఆలయ ద్వారాలను ఉదయం 11:15 నిమిషాలకు, యమునోత్రి ద్వారాలను మధ్యాహ్నం 12:15 నిమిషాలకు తెరిచారు. అనంతరం...
News

ముగిసిన చార్ థామ్ యాత్ర

కేదార్నాథ్, బద్రీనాథ్ ఆలయాల మూసివేత న్యూఢిల్లీ: ఈ ఏడాది ప్రసిద్ధ చార్​ధామ్​ యాత్ర ముగిసింది. శీతాకాలం మొదలైన నేపథ్యంలో బద్రీనాథ్​ ఆలయ ద్వారాలను మూసివేశారు. సంప్రదాయం ప్రకారం పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ ప్రధాన పూజారి ఈశ్వరి ప్రసాద్ నంబూద్రి.. శనివారం...