ఖైరతాబాద్ వినాయకుడి ఎత్తు 50 అడుగులు!
భాగ్యనగరం: హైదరాబాద్లో ‘ఖైరతాబాద్ గణేశ్’ వద్ద కోలాహలం ప్రారంభమైంది. బడా గణేశుడికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తొలి పూజ చేశారు. ఈ ఏడాది ‘పంచముఖ మహాలక్ష్మి గణపతి’గా గణనాథుడు దర్శనమిస్తున్నాడు. ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని గవర్నర్ తమిళిసై అన్నారు....

