archiveENCONTER IN CHATTISGADH

News

ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు కమ్యూనిస్ట్ ఉగ్రవాదులు హతం

ఆగస్టు 24, మంగళవారం ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మాలో భద్రతా దళాలు జరిపిన ఎన్‌కౌంటర్‌లో కనీసం ఇద్దరు నక్సల్స్ హతమయ్యారు. ఘటనా స్థలం నుండి అనేక ఆయుధాలు మరియు మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. సుక్మా S.P సునీల్ శర్మ ANI తో మాట్లాడుతూ,...
News

ఛత్తీస్‌గఢ్‌లో మరో ఎన్‌కౌంటర్‌

ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. మన్పూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని పర్ధోని గ్రామ సమీపంలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో మదన్‌వాడా ఎస్సై ఎస్‌.కె.శర్మ, మహిళా మావోయిస్టుతో పాటు నలుగురు మావోయిస్టులు అక్కడికక్కడే మృతి...