ఉగ్ర కాల్పులకు బలైన కశ్మీర్ గాయకురాలి జీవితంపై బాలివుడ్ చిత్రం
ముంబై: బాలీవుడ్ 'క్వీన్' కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో.. జాతీయ అవార్డుల దర్శకుడు మధుర్ భండార్కర్ ఓ కొత్త చిత్రం తెరకెక్కించనున్నారు. వాస్తవిక సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందనుందని ఆదివారం ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భండార్కర్ తెలిపారు. ఉగ్రవాదుల...




