archiveEarthquakes

News

క‌శ్మీర్‌లో వరుస భూకంపాలు

క‌శ్మీర్‌: రెండు రోజులుగా వరుస భూకంపాలతో జమ్ముకశ్మీర్​ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. బుధవారం రాత్రి 11 గంటలు దాటాక రెండు భూకంపాలు సంభవించాయి. రిక్టర్​ స్కేల్​పై వరుసగా 4.1, 3.2 తీవ్రత నమోదైంది. అయితే, వీటి వల్ల ఎటువంటి ప్రాణ నష్టం...
News

భూ ప్రకంపనలతో దద్దరిల్లిన అండమాన్‌, నికోబార్‌ దీవులు!

న్యూఢిల్లీ: అండమాన్‌, నికోబార్‌ దీవులు భూ ప్రకంపనలతో మరోసారి దద్దరిల్లాయి. కేంద్ర భూభాగమైన అండమాన్‌, నికోబార్‌ దీవుల నుంచి క్యాంబ్‌ బెలే బే వరకు బుధవారం ఉదయం భూకంపం సంభవించింది. నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్కోలోజీ(నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్కోలజీ).. రిక్టర్‌...