రూ.1300 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్!
గాంధీనగర్: మాదకద్రవ్యాల ముఠాపై గుజరాత్ ఏటీఎస్ ఉక్కుపాదం మోపుతోంది. కొద్ది రోజులుగా వివిధ ప్రాంతాల్లో తనిఖీలు చేస్తూ కోట్ల రూపాయలు విలువ చేసే మత్తు పదార్థాలను పట్టుకుంది. తీగ లాగితే డొంక కదిలినట్లు తాజాగా ఓ నిందితుడిని విచారించగా.. భారీగా మాదకద్రవ్యాలు...

