archive#Dharmavaram

News

పోతుల నాగేపల్లిలో ఘనంగా అబ్దుల్ కలాం జయంతి

ధర్మవరం: ఏపీలోని సత్యసాయి జిల్లా, ధర్మవరం మండలం, పోతుల నాగేపల్లి ఎంపీ యుపిఎస్ పాఠశాలలో శనివారం ఘనంగా అబ్దుల్ కలాం జయంతి కార్యక్రమం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు అబ్దుల్ కలాం చిత్రపటానికి...
News

ధర్మవరంలో బీజేపీ నేతలపై వైకాపా కార్యకర్తల దాడి!

ధర్మవరం: శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం ప్రెస్‌క్లబ్‌లో మంగ‌ళ‌వారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. మీడియా సమావేశం ఏర్పాటు చేసిన బీజేపీ నేతలపై వైకాపా వర్గీయులు కర్రలతో దాడి చేశారు. బీజేపీ నేతలు ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే రక్తం కళ్ళ‌జూశారు. విచక్షణారహితంగా దాడి చేసి, తిరిగి...
News

అయోధ్య రామయ్యకు ధర్మవరం జరీ వస్త్రం

అయోధ్య: అయోధ్య రామమందిరంలో కొలువుదీరనున్న సీతారాముల కోసం రూపొందించిన రామకోటి జరీవస్త్ర ప్రదర్శనకు భక్తులనుంచి విశేష స్పందన లభించింది. ధర్మవరానికి చెందిన నేత కళాకారుడు నాగరాజు 180 అడుగుల పొడవు, 4 అడుగుల వెడల్పు గల పట్టవస్త్రంపై 13 జాతీయ భాషల్లో...
News

సామాజిక సాధికారికత కోసం పోరాడిన అంబేడ్క‌ర్‌

ధర్మ‌వ‌రం: ఏపీలోని ధ‌ర్మ‌వ‌రంలో విశ్వహిందూ పరిషత్(వీహెచ్‌పీ) ఆధ్వర్యంలో డాక్ట‌ర్ అంబేడ్కర్ జయంతి వేడుకలు ఘ‌నంగా జ‌రిగాయి. ఈ సంద‌ర్భంగా ప‌లువురు వ‌క్త‌లు మాట్లాడారు. అంబేడ్కర్ అణగారిన వర్గాల ఆర్థిక, సామాజిక సాధికారికత కోసం అహ‌ర్నిష‌లు పోరాడార‌న్నారు. రాజ్యాంగ పరిషత్‌ సభ్యునిగా ఉండి,...