archiveDANTEWADA

News

రైలు పట్టాలు తొలగించిన మావోలు

రాయ్‌పూర్‌: ఛ‌త్తీస్‌గ‌ఢ్‌ రాష్ట్రం, దంతేవాడ జిల్లా భాన్సీ, కమలూర్‌ మధ్యలో మావోయిస్టులు రైలు పట్టాలు తొలగించారు. దీంతో కిరండోల్‌ నుండి విశాఖపట్నంకి ఐరన్‌ ఓర్‌ లోడుతో వెళుతున్న రైలు పట్టాలు తప్పి 20 బోగీలు పడిపోయాయి. సాయుధులైన మావోయిస్టులు 50 నుండి...
News

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టు కీలక నేత హతం

ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లాలో జరిగిన ఎదురు కాల్పుల్లో ఓ మావోయిస్టు హతమైనట్లు పోలీసులు తెలిపారు. చనిపోయిన మావోయిస్టును మలంగీర్‌ ఏరియా కమిటీ సభ్యుడు కోసగా గుర్తించారు. అతనికి 15 కేసులతో ప్రమేయం ఉండటంతో పాటు తలపై రూ.5 లక్షల రివార్డు ఉన్నట్లు...