archiveCULTIVATION

News

వ్యవసాయ రంగంలో భారత్‌ ప్రపంచ సారథిగా ఎదగాలి

న్యూఢిల్లీ: వ్యవసాయ రంగంలో భారత్‌ స్వయంసమృద్ధంగా మారడంతో పాటు ప్రపంచ సారథిగా ఎదగాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. ఇందుకు సాగు, పశుపోషణ, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగాలను ఆధునీకరించాల్సిన అవసరముందన్నారు. దిగుమతులను బాగా తగ్గించుకుని ఎగుమతులను ఇతోధికంగా పెంచుకోవాలని ఆకాంక్షించారు. ఇందుకోసం...
News

‘గంగ‌మ్మ’ వ‌ద్ద ప్రకృతి వ్యవసాయానికి ప్రోత్సహం : ప్రధాని మోడీ

న్యూఢిల్లీ: గంగా నది పరీవాహక ప్రాంతాల్లో ప్రకృతి సాగును ప్రోత్సహిస్తామని ఈ ఏడాది బడ్జెట్‌లో చెప్పామన్నారు. 13 నదుల పునరుద్ధరణ ప్రాజెక్టును ఈ ఏడాది మార్చిలో ప్రారంభించామని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు ‌ అడవులు 7,400 చదరపు కిలోమీటర్లకుపైగా పెరగడానికి...
ArticlesNews

దేశవ్యాప్తంగా భూసార సంరక్షణ ( భూ సుపోషణ్) ఉద్యమం

బంగరు నేలలు రాటుదేలిపోతున్నాయ్. సిరుల పంటలు పతనమైపోతున్నాయ్. సౌభాగ్యవంతమైన సుక్షేత్రాలు నిర్జీవమైపోతున్నాయ్. కారణమేమిటి? నేల సహజత్వం కోల్పోవడమే కదా? నిస్సారమైపోతున్న నేలలకి చికిత్స చేయడానికి, ఫలదత తగ్గిన మట్టికి జీవం పోయడానికి పుడమికి శక్తినిచ్చే "భూ సుపోషణ" కార్యక్రమం ఏప్రిల్‌ 13...