బ్రిక్స్ కూటమితోనే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పునరుజ్జీవనం: ప్రధానమంత్రి నరేంద్రమోడీ వెల్లడి
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ఇప్పటికీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతూనే ఉందని, బ్రిక్స్ దేశాల మధ్య సహకారం ఆ వ్యవస్థ పునరుజ్జీవానికి ఇతోధికంగా దోహదపడగలదని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఆధ్వర్యాన గురువారం వీడియో...


