archive#Condolences

News

ధరణీ పుత్రుడు ములాయం…. సంతాపం ప్రకటించిన రాష్ట్రపతి, ప్రధాని పలువురు ప్రముఖులు

న్యూఢిల్లీ: సమాజ్​వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ మృతి పట్ల రాజకీయ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. సుదృఢ భారతదేశం కోసం, ప్రజాస్వామ్యం బలోపేతం కోసం ఆయన విశేష కృషి చేశారని కొనియాడారు. ములాయం కుటుంబసభ్యులకు, ఆయన మద్దతుదారులకు ప్రగాఢ...
News

పరమపదం చేరిన బ్రహ్మకుమారి చీఫ్ దాది జానకి (104) – PM సంతాపం

సుదీర్ఘ  కాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న బ్రహ్మకుమారి చీఫ్ రాజ్యోగిని దాది జానకి 104 సంవత్సరాల వయసులో తన మర్త్య చట్రాన్ని విడిచిపెట్టి దేహ ముక్తులైనారు. బ్రహ్మకుమారి సంస్థాన్ మహిళలు నిర్వహించే అతిపెద్ద ఆధ్యాత్మిక సంస్థ. దాని ప్రధాన కార్యాలయం రాజస్థాన్...
News

పెజావర్ మఠాధిపతి విశ్వేశతీర్థ భగవదైక్యం

ప్రఖ్యాత ఉడిపి పెజావర్ మఠాధిపతి పూజ్య విశ్వేశతీర్థ భగవదైక్యం చెందారు. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. మణిపాల్‌ కస్తూర్బా వైద్యశాలలో చికిత్స పొందిన ఆయన అపస్మారక స్థితికి చేరడంతో ఆదివారం తెల్లవారుఝామున...