ఈద్ వేడుకల వేళ జోధ్పూర్లోఘర్షణలు!
రాజస్తాన్: రంజాన్ పర్వదిన వేళ రాజస్తాన్లో అల్లర్లు చెలరేగాయి. జోధ్పూర్లో రెండు వర్గాల మధ్య సోమవారం రాత్రి ఘర్షణ తలెత్తింది. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అప్రమత్తమైన పోలీసులు కట్టదిట్టమైన భద్రత చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే ఇంటర్నెట్ను బంద్...



