ఉత్తరప్రదేశ్లో మహిళా ఉద్యోగులకు రాత్రి షిఫ్ట్ ల్లేవ్!
లక్నో: ఉత్తరప్రదేశ్లో రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా మహిళల భద్రత కోసం మహిళా ఉద్యోగులకు నైట్ షిప్ట్లు వేయవద్దని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాత్రి వేళ కార్యాలయాల్లో...



