ఆ అవినీతిలో మమతా, అభిషిక్ కీలకం.. బీజేపీ నేతల ఆరోపణ
కోల్కతా: పశ్చిమ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ రిక్రూట్మెంట్ అవినీతిలో మాజీ మంత్రి పార్థ ఛటర్జీతో పాటు, రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆమె మేనల్లుడు, టీఎంసీ జాతీయ కార్యదర్శి అభిషేక్ బెనర్జీలు చురుకుగా పాల్గొన్నారని బీజేపీ నాయకులు ఆరోపించారు. “మమతా...




