archiveBus Fire

News

ప్రయాణికుల బస్సుకు మావోల నిప్పు

చింతూరు: అల్లూరి సీతారామరాజు జిల్లాలో మావోయిస్టులు రెచ్చిపోయారు. ఒడిశా నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న బస్సును అడ్డగించి.. ప్రయాణికులను కిందకు దింపారు. అనంతరం ఆ బస్సుకు నిప్పుపెట్టారు. చింతూరు మండలం కొత్తూరు వద్ద ఈ ఘటన జరిగింది. దాంతో రహదారిపై అధిక సంఖ్యలో...
News

బల్గేరియాలో బస్సు దగ్ధం!

45 మంది యాత్రికుల సజీవ దహనం మృతుల్లో అయిదుగురు చిన్నారులు సోఫియా: బల్గేరియాలో ఘోరం జరిగిపోయింది. ఓ యాత్రికుల బస్సు అగ్ని ప్రమాదానికి గురయ్యింది. ఈ దుర్ఘటనలో 45 మంది ప్రయాణికులు అగ్నికి ఆహుతయ్యారు. మృతుల్లో అయిదుగురు చిన్నారులు కూడా ఉన్నారు....