archive#British

News

గుజరాత్‌లో కుప్పకూలిన తీగల వంతెన… భారీగా ప్రాణనష్టం!

గాంధీనగర్‌: గుజరాత్‌లోని మోర్బీలో పెను విషాదం జరిగింది. అక్కడి మచ్చు నదిపై వందేళ్ళ క్రితం ఎప్పుడో బ్రిటిషర్ల కాలంలో కట్టిన బ్రిడ్జి ఆదివారం సాయంత్రం 6.42 గంటలకు కూలిపోవడంతో 141 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 100 మందికి పైగా గల్లంతయ్యారు....
News

బ్రిటన్‌లో కీలక పరిణామాలు.. తాజాగా ప్రధాని రాజీనామా

లండన్‌: బ్రిటన్‌లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా బ్రిటన్‌ ప్రధాని పదవికి లిజ్‌ ట్రస్‌ రాజీనామా చేశారు. బ్రిటన్‌ ప్రధానిగా బోరిస్‌ జాన్సన్‌ రాజీనామా తర్వాత జరిగిన ఎన్నికల తర్వాత లిజ్‌ట్రస్‌ ప్రధాని బాధ్యతలు చేపట్టారు. దీంతో ఆమె కేవలం 45...
News

భారత్-బ్రిటన్ల మధ్య ఆర్థిక, విద్యా సంబంధాలు మెరుగుపడాలి: రిషి సునాక్

న్యూఢిల్లీ: బ్రిటన్‌ విద్యార్థులు, కంపెనీలు భారత్‌కు సులభంగా రావడానికి రెండు దేశాల సంబంధాలను పరస్పర ప్రయోజనకరంగా ఉండేలా మార్చాలని భావిస్తున్నట్టు బ్రిటన్‌ ప్రధాని అభ్యర్థి రిషి సునాక్‌ తెలిపారు. కన్జర్వేటివ్‌ పార్టీలోని భారతీయ బ్రిటిష్‌ సభ్యులతో లండన్‌లో నిర్వహించిన సమావేశంలో ఈ...