చెన్నైలో బీజేపీ నాయకుడి హత్య!
చెన్నై: చెన్నైలో నడి రోడ్డు మీద బీజేపీ నాయకుడిని పలువురు దుండగులు హత్య చేయడం కలకలం రేపింది. మృతి చెందిన నాయకుడిని ఎస్సీ/ఎస్టీ విభాగం సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు బాలచంద్రన్గా గుర్తించారు. తనకు ప్రాణహాని ఉందని గతంలోనే అతడు అధికారులకు తెలిపారు....


