archive#Bhagyanangaram

News

భాగ్య‌న‌గ‌రంలో నలుగురు ఉగ్రవాదుల రెక్కీ!

భాగ్య‌న‌గ‌రం: తెలుగు రాష్ట్రం భాగ్య‌న‌గ‌రంలో దాడులు నిర్వహించేందుకు నలుగురు ఉగ్రవాదులు నాలుగు రోజులపాటు రెక్కీ నిర్వహించారు. ఈ మేర‌కు హరియాణా పోలీసులు త‌మ‌ విచారణతో గుట్టు ర‌ట్టు చేశారు. నాలుగు రోజుల క్రితం ఉగ్రవాదులను అదుపులోకి తీసుకుని విచారించగా వారు కీలకాంశాలను...
News

నేటి నుండి మేడారం జాతర!

భాగ్య‌న‌గ‌రం: `తెలంగాణ కుంభమేళా’గా భావించే ములుగు జిల్లా మేడారం మహాజాతర నేడే ప్రారంభం కానున్నది. ఈనెల 16వ తేదీ నుంచి 19వ తేదీ వరకు జరిగే వనదేవతల జాతర నేపథ్యంలో కొన్ని రోజులుగా మేడారం పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కోరిన కోరికలు...