భాగ్యనగరంలో నలుగురు ఉగ్రవాదుల రెక్కీ!
భాగ్యనగరం: తెలుగు రాష్ట్రం భాగ్యనగరంలో దాడులు నిర్వహించేందుకు నలుగురు ఉగ్రవాదులు నాలుగు రోజులపాటు రెక్కీ నిర్వహించారు. ఈ మేరకు హరియాణా పోలీసులు తమ విచారణతో గుట్టు రట్టు చేశారు. నాలుగు రోజుల క్రితం ఉగ్రవాదులను అదుపులోకి తీసుకుని విచారించగా వారు కీలకాంశాలను...

