బెంగాల్లో మళ్ళీ హింస… రాష్ట్రపతి పాలన కోరిన బీజేపీ!
కోల్కతా: బెంగాల్, బీర్భూమ్ జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున ఎనిమిది మందిని చంపడాన్ని “భయంకరమైన అనాగరికం”గా అభివర్ణిస్తూ రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని గవర్నర్ జగదేవ్ ధన్కర్ ఆందోళన వ్యక్తం చేశారు. మరోవంక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని భారతీయ జనతా పార్టీ(బీజేపీ)...


