సంజయ్ యాత్రకు అనుమతికై డీజీపీని ఆదేశించండి
గవర్నర్కు బీజేపీ నేతల వినతి పత్రం భాగ్యనగరం: బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ చేస్తున్న ప్రజా సంగ్రామ యాత్రకు అనుమతిచ్చి, తగిన భద్రత కల్పించేలా రాష్ట్ర డీజీపీని ఆదేశించాలని కోరుతూ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్కు...

