archive#Avanigadda

NewsProgramms

శోభాయమానంగా హనుమాన్ శోభాయాత్రలు

మే నెల 25న విజయవాడ, నూజివీడు, అవనిగడ్డ, గుడివాడ, గన్నవరం పురవీధులలో హనుమాన్ శోభాయాత్రలు శోభాయమానంగా జరిగాయి. విజయవాడలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో సుమారు 6000 బైకులతో జరిగిన ఈ ర్యాలీలో 10000 మంది హనుమద్భక్తులు పాల్గొన్నారు. అన్ని చోట్లా...
News

అవనిగడ్డలోని భద్రాద్రి రామయ్య భూములకు ‘పట్ట’ భద్రత

అవనిగడ్డ: కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోని భద్రాద్రి రాముడి భూములకు భద్రత కల్పించి పట్టాదారు పాసు పుస్తకాలు కోడూరు రెవిన్యూ శాఖ వారు అందించారు. కోడూరు మండలం మందపాకల, పోటుమిద గ్రామ రెవెన్యూ పరిధిలోని భద్రాచలం సీతారాములస్వామి వారికి సంబంధించిన 8.8ఎకరాలు...