archive#ATTACKS ON HINDUTVA

News

రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తాం – చిన జియ్యర్ స్వామి

ఏపీలోని ఆలయాల్లో జరుగుతున్న విగ్రహాల ధ్వంసంపై త్వరలో రాష్ట్రవ్యాప్తంగా యాత్ర చేపట్టనున్నట్లు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త చినజీయర్‌ స్వామి తెలిపారు. ఆలయాల రక్షణ విషయంలో స్థానికులకు కలిగే భయాందోళనపై అందరికీ ధైర్యం చెప్పాల్సిన అవసరముందన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని సీతానగరంలో...
News

విజయవాడ నడిబొడ్డున సీతమ్మవారి విగ్రహం ధ్వంసం

ఆంధ్రప్రదేశ్ లో వరుసగా హిందూ దేవీదేవతల విగ్రహాలపై దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా అలాంటిదే మరో ఘటన విజయవాడ నడిబొడ్డున చోటుచేసుకున్నది. విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ లో ఉన్న ఆటో స్టాండ్ ను ఆలు కొన్ని ఉన్నా శ్రీ...
NewsProgramms

దేవాలయాలపై దాడులపై గర్జించిన సింహపురి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేవాలయాలపై, దేవాలయాల ఆస్తులపై, దేవీ దేవతల విగ్రహాలపై అనునిత్యమూ జరుగుతున్న దాడులకు నిరసనగా నెల్లూరులో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది. కొన్ని వేల మంది నిరసనకారులు నెల్లూరు కస్తూరిదేవి గార్డెన్స్ నుంచి గాంధీ బొమ్మ సెంటర్...
News

రాష్ట్రంలో మరో రెండు చోట్ల విగ్రహాల ధ్వంసం

విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం బోధి కొండ పై ఉన్న శ్రీరాముని దేవాలయంలోని విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేసిన ఘటన మరువక ముందే రాష్ట్రంలో అలాంటి సంఘటనలు మరో రెండు చోటుచేసుకున్నాయి. తాజాగా తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి శ్రీరామ...
News

ముస్లిం మతాధికారుల ప్రేరణతో పాకిస్తాన్లోని ఖైబర్ – పఖ్ఖుఖ్వాలోని హిందూ ఆలయాన్ని తగులబెట్టిన ముస్లిం మూకలు

పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్లో ఒక హిందూ ఆలయాన్ని ఒక ముస్లిం గుంపు కాల్చివేసింది. ఈ సంఘటన కరాక్ జిల్లాలోని తేరి ప్రాంతంలో జరిగింది.1920 కి ముందు నిర్మించిన ఈ మందిరం చారిత్రాత్మక ప్రార్థనా స్థలం. కరాక్ ‌కు చెందిన ఒక...
News

రామతీర్థంలో లభ్యమైన శ్రీరాముడి విగ్రహ శకలం

విజయనగరం జిల్లాలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం రామతీర్థంలోని బోడికొండపై ఉన్న కొలనులో శ్రీరాముడి విగ్రహ శకలం లభ్యమైంది. ఇటీవల గుర్తుతెలియని వ్యక్తులు ఆలయంలోని రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. తల భాగాన్ని వేరుచేసి కొలనులో పడేశారు. దీనిపై భక్తులు ఆలయ పరిసరాల్లో గాలింపు...
News

రామ మందిర నిర్మాణం జరుగుతున్న వేళ శ్రీరాముని విగ్రహ ధ్వంసమా? – పవన్ కళ్యాణ్ ఆవేదన

శతాబ్దాల చరిత్ర కలిగిన విజయనగరం జిల్లా రామతీర్థం క్షేత్రంలోని బోధికొండపై ఉన్న కోదండరాముడి విగ్రహం ధ్వంసం చేయడాన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కోరారు. స్వామి విగ్రహాన్ని ధ్వంసం చేసిన విధానం, శిరస్సు కనిపించకుండా పోవడం చూస్తే...
News

పురాతన రామాలయంలోని విగ్రహం ధ్వంసం – కలత చెందిన భక్తులు – హిందూ సంఘాల ఆగ్రహం

విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం రామతీర్థం క్షేత్రంలో 400 సంవత్సరాల చరిత్ర కలిగిన పురాతన దేవాలయంలో గల శ్రీరాముని విగ్రహాన్ని కొందరు గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేసిన ఘటన ఇక్కడ చోటు చేసుకుంది. దుండగులు ఆలయ ద్వారాన్ని బద్దలుకొట్టి గర్భాలయంలోకి ప్రవేశించి...
1 2 3 4
Page 3 of 4