ముస్లిం సమాజం మెజారిటీగా ఉంది.. ఇకపై మైనారిటీలుగా పరిగణించలేం
అసొం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ గౌహతి: అసొం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ మాట్లాడుతూ అనేక అసొం జిల్లాల్లో హిందువులు నిస్సహాయంగా తక్కువ సంఖ్యలో ఉన్నారని, వారిని మైనారిటీలుగా ప్రకటించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ముస్లిం సమాజం మెజారిటీగా ఉందని, ఇకపై...

