archive#ARVIND KEJRIVAL

News

ఆప్ నేత మనీశ్ సిసోడియా బ్యాంక్ లాకర్లలో సీబీఐ తనిఖీలు

దేశ రాజధాని ఢిల్లీలో మద్యం విధానానికి సంబంధించిన అవకతవకల కేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసుకు సంబంధించి ఇటీవల ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా నివాసంలో సోదాలు చేపట్టిన సీబీఐ అధికారులు.. తాజాగా ఆయన బ్యాంకు లాకర్లనూ పరిశీలించారు. మంగళవారం...
News

ఢిల్లీని కలవరపెడుతున్న ఒమిక్రాన్ కొత్త వేరియంట్

దేశంలో కరోనా వైరస్‌ అదుపులోనే ఉన్నప్పటికీ.. ఢిల్లీలో మాత్రం గత కొద్దిరోజులుగా నిత్యం రెండువేలకు పైగానే వెలుగుచూస్తున్నాయి. దీంతో ఆసుపత్రులకు ప్రజలు పరుగులు తీస్తున్నారు. అయితే పరీక్షల్లో ఒమిక్రాన్‌ కొత్త వేరియంట్‌ బయటపడినట్లు లోక్ ‌నాయక్‌ జైప్రకాశ్‌ నారాయణ్‌ ఆసుపత్రి అధికారులు...
News

ఆప్ ఆరోగ్యమంత్రి కస్టడీ కొనసాగింపు

మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ ఆరోగ్య శాఖా మంత్రి సత్యేందర్ జైన్ ‌కు కోర్టులో ఊరట లభించలేదు. జైన్ ఈడీ కస్టడీలో ఉండే గడువును కోర్టు, గురువారం పొడిగించింది. దాంతో జూన్‌ 13 వరకు...