అమరావతిలో ప్రసాదం బదులుగా డబ్బులు పంచిన పూజారి!
అమరావతి: దేవుడిని దర్శించుకున్న భక్తుడికి పూజారి ప్రసాదం ఇస్తాడు. అయితే, మహారాష్ట్రలోని అమరావతిలో ఉన్న కాళీమాత ఆలయంలో పూజారి భక్తులకు ప్రసాదం బదులు డబ్బులు పంచారు. సోమవారం రోజున దీపావళి పండగ సందర్భంగా భక్తులకు ప్రసాదం బదులు డబ్బులు పంచారు. కాళీమాత...




