కశ్మీర్లోని ఉద్రిక్తత పరిస్థితులపై అమిత్ షా, అజిత్ దోవల్ అత్యవసర సమావేశం
న్యూఢిల్లీ: కశ్మీర్లో గురువారం బ్యాంకు మేనేజర్ విజయకుమార్ను ఉగ్రవాదులు కాల్చిచంపిన కొన్ని గంటల వ్యవధిలోనే కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. జాతీయ భద్రతా సలహాదారు అజీత్ డోభాల్, 'రా' చీఫ్ సామంత్ గోయల్ తదితరులు పాల్గొన్న...

