మెదడుకు శస్త్రచికిత్స చేస్తుంటే హనుమాన్ చాలీసా పారాయణ.. ఆశ్చర్యపోయిన ఎయిమ్స్ వైద్యులు
శస్త్రచికిత్స ద్వారా మెదడులో కణతిని తొలగిస్తుండగా.. తనకేమీ జరగనట్లు హనుమాన్ చాలీసా పారాయణ చేసుకున్నారో మహిళ. ఆమె మధ్యలో తప్పు పలికగా ఆపరేషన్ చేస్తున్న వైద్యుడొకరు సహకరించారు. ఇదంతా దిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో జరిగింది. 'క్రేనియోటమీ' శస్త్రచికిత్స విధానం ద్వారా ఆమెకు...

