archiveAIIMS HOSPITAL

News

మెదడుకు శస్త్రచికిత్స చేస్తుంటే హనుమాన్ చాలీసా పారాయణ.. ఆశ్చర్యపోయిన ఎయిమ్స్ వైద్యులు

శస్త్రచికిత్స ద్వారా మెదడులో కణతిని తొలగిస్తుండగా.. తనకేమీ జరగనట్లు హనుమాన్​ చాలీసా పారాయణ చేసుకున్నారో మహిళ. ఆమె మధ్యలో తప్పు పలికగా ఆపరేషన్​ చేస్తున్న వైద్యుడొకరు సహకరించారు. ఇదంతా దిల్లీ ఎయిమ్స్​ ఆసుపత్రిలో జరిగింది. 'క్రేనియోటమీ' శస్త్రచికిత్స విధానం ద్వారా ఆమెకు...
News

కోవాగ్జిన్‌ రెండో డోసు టీకా వేయించుకున్న ప్రధాని

ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రి‌లో కరోనా రెండో డోసు టీకా వేయించుకున్నారు. భారత్‌ బయోటెక్‌కు చెందిన కొవాగ్జిన్‌ రెండో డోసు టీకాను ఆయన వేయించుకున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలని ఈ సందర్భంగా ప్రధాని మోడీ ప్రజలకు విజ్ఞప్తి...