అహ్మదాబాద్లో పరశురాముడి బ్యానర్ల ధ్వంసం: నలుగురి అరెస్టు
అహ్మదాబాద్: గుజరాత్లోని అహ్మదాబాద్లో పరశురామ జయంతి వేడుకలకు ముందు భగవాన్ పరశురాముడి బ్యానర్లను దుండగులు చించివేశారు. నగరంలోని వస్నా ప్రాంతంలోని భగవాన్ శ్రీ పరశురామ్ చౌక్ సైన్బోర్డ్ను కూడా వారు ధ్వంసం చేశారు. ఈ ఘటన మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. భగవాన్...

