archive#Ahmedabad

News

అహ్మదాబాద్‌లో పరశురాముడి బ్యానర్ల‌ ధ్వంసం: నలుగురి అరెస్టు

అహ్మదాబాద్‌: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో పరశురామ జయంతి వేడుకలకు ముందు భగవాన్ పరశురాముడి బ్యానర్లను దుండగులు చించివేశారు. నగరంలోని వస్నా ప్రాంతంలోని భగవాన్ శ్రీ పరశురామ్ చౌక్ సైన్‌బోర్డ్‌ను కూడా వారు ధ్వంసం చేశారు. ఈ ఘటన మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. భగవాన్...
News

అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసులో 49 మందిపై నేర నిర్ధారణ

అహ్మదాబాద్‌: అహ్మదాబాద్‌లో వరుస పేలుళ్ల కేసులో 49 మందిని నేరస్థులుగా ప్రత్యేక న్యాయస్థానం మంగళవారం ప్రకటించింది. 2008 జులై 26లో అహ్మదాబాద్ నగరంలో ఒకేసారి 70 నిమిషాల వ్యవధిలో వరుసగా జరిగిన 21 పేలుళ్లలో 56 మంది చనిపోగా, 200 మంది...