‘మత మార్పిడి’కి హాజరైన ఆప్ మంత్రి రాజీనామా!
న్యూఢిల్లీ: మత మార్పిడి కార్యక్రమానికి హాజరైన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మంత్రి రాజేంద్ర పాల్ గౌతమ్ రాజీనామా చేశారు. ఈ మేరకు ట్విట్టర్లో ఆదివారం పేర్కొన్నారు. ఢిల్లీలో అక్టోబర్ అయిదోతేదీన సుమారు ఏడు వేల మంది బౌద్ధాన్ని స్వీకరిస్తూ ప్రతిజ్ఞ...



