archive5G

News

5జితో స్కూళ్ల రూపురేఖలు మారుతాయి

అదాలజ్: దేశంలో 5జి సాంకేతికత విద్యావ్యవస్థను సమున్నత స్థాయికి తీసుకువెళుతుందని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం తెలిపారు. ఇకపై స్కూళ్ళ రూపురేఖలు మారుతాయి... అంతర్జాతీయ స్థాయి విద్యా ప్రమాణాల స్థాయిలో విద్యాభ్యాసానికి వీలేర్పడుతుందని చెప్పారు. విద్యావ్యవస్థ తదుపరి దశను అందుకునేందుకు 5జి...
News

5జీ ని మన సొంత టెక్నాలజీతో రూపొందించాం: నిర్మలా సీతారామన్

వాషింగ్టన్: 5జీ సేవలు మన సొంత టెక్నాలజీతో రూపొందించామని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో పర్యటిస్తున్న నిర్మలా సీతారామన్.. 5జీ సేవలపై మాట్లాడారు. దేశంలో 5జీ సేవలను ప్రధాని మోడీ ఇటీవలే లాంఛనంగా...
News

5జీ సేవలు ప్రారంభించిన ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: సాంకేతిక రంగంలో మరో మైలురాయిని చేరుకుంది భారత్. నాలుగో పారిశ్రామిక విప్లపంగా భావిస్తున్న 5జీ సేవలు దేశంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశంలోని ప్రధాన నగరాల్లో 5జీ సేవలను ప్రారంభించారు. ఆరో విడత ఇండియా మెుబైల్‌...
News

వచ్చే ఏడాది నుంచి దేశంలో ఫైవ్ జి సేవలు

భారీ ఎత్తున దేశంలో టెలికాం సంస్కరణలు న్యూఢిల్లీ: 2022 ఫిబ్రవరిలో 5G స్పెక్ట్రమ్ వేలం ఉండవచ్చని కేంద్ర టెలికాం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ తెలిపారు. అవసరమైతే వచ్చే ఏడాది జనవరిలోనే.. వేలం ప్రక్రియను పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు ఆయ‌న చెప్పారు....