భారత మీడియా పాక్ చేతిలో పావుగా మారిందా? ఇవిగో ఋజువులు.
భారత మీడియా పాక్ చేతిలో పావుగా మారిందా? అందుకే హైందవేతరులు, దళితులపై జరిగే దాడులను గోరంతలు కొండంతలుగా చూపిస్తోందా? సైనికులు, హిందువుల ప్రాణాలు పోతున్నా లైట్ తీసుకుంటోందా? ఇప్పుడు తాజాగా వెల్లడైన 2016 పాకిస్థాన్ సెనేట్ మీటింగ్ యొక్క వివరాలను పరిశీలిస్తే...






