News

News

పిఠాపురం పాదగయ క్షేత్రంలో అపచారం

కాకినాడ జిల్లా పిఠాపురం పాదగయ క్షేత్రంలో అపచారం జరిగింది. కుక్కుటేశ్వర స్వామి ప్రసాదంలో పురుగులు దర్శనమిచ్చాయి. పులిహోరాలో పురుగులు దర్శనమివ్వడంతో భక్తుడు షాక్ అయ్యారు. ప్రసాదంలో కనిపించిన పురుగులపై దేవస్ధానం అధికారులను భక్తులు నిలదీశారు. అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో పాదగయాలో నాసిరకం...
News

ఆలయాలు బయటపడటంతో ఆక్రమణల తొలగింపు

ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లో ఇటీవల పురాతన శివాలయం బయటపడింది. ఈ వార్త సంచలనంగా మారడంతో ఈ పురాతన ఆలయం చుట్టుపక్కలగల మైనారిటీ వర్గాల వారు తమ ఇళ్లను కూల్చివేసుకుంటున్నారు. పురాతన శివాలయం ఆనవాళ్లు వెలుగు చూసిన దరిమిలా జిల్లా యంత్రాంగం ఆ చుట్టుపక్కల...
News

గుడులు మూర్ఖత్వాన్ని ప్రోత్సహిస్తాయి : ఆర్జేడీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు

తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసేవాడిగా గుర్తింపు తెచ్చుకున్న ఆర్‌జేడీ ఎమ్మెల్యే ఫతే బహదూర్ సింగ్ తాజాగా నిన్న మరోసారి వివాదం రేకెత్తించారు. దేవాలయాలు మూర్ఖత్వాన్ని ప్రోత్సహిస్తాయనీ, పాఠశాలలు హేతుబద్ధత నేర్పిస్తాయని వ్యాఖ్యానించారు. ‘‘ఇవాళ సమాజంలో రెండు దారులున్నాయి. ప్రజలు తమ పిల్లలను...
News

అడవి మార్గంలో కాలి నడకన శబరిమలకు వచ్చే భక్తులకు ప్రత్యేక దర్శనం

కేరళలోని పుల్లుమేడు, ఎరుమేలి అటవీ మార్గాల ద్వారా కాలినడకన శబరిమల అయ్యప్ప స్వామి దర్శనం కోసం వచ్చే భక్తులకు త్వరలోనే ప్రత్యేక దర్శనాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ విషయాన్ని ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు (టీడీబీ) అధ్యక్షుడు ప్రశాంత్‌ తెలిపారు. అటవీ మార్గాల...
ArticlesNews

వారణాసిలో దశాబ్దాలుగా మూతపెట్టిన 250యేళ్ళ నాటి ఆలయం వెలుగులోకి

ఉత్తరప్రదేశ్ వారణాసి జిల్లా మదన్‌పురా ప్రాంతంలో జనసమ్మర్దం ఉన్నచోట ఒక ప్రాచీన దేవాలయం వెలుగులోకి వచ్చింది. ఆ ఆలయం కొన్ని దశాబ్దాలుగా మూతపడిపోయి ఉంది. సోమవారం నాడు ఒక హిందూ సంస్థ సభ్యులు ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ ఆలయాన్ని తెరిచే...
News

వేద విద్యకు ప్రోత్సాహం

రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధికి, హిందూ ధర్మ పరిరక్షణకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. నెల్లూరులో నూతనంగా నిర్మించిన దేవాదాయశాఖ సహాయ కమిషనర్‌ కార్యాలయాన్ని జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఎన్‌.ఎం.డి. ఫరూక్‌, మున్సిపల్‌...
ArticlesNews

శంబల సరయ్ తరిన్‌లో బైటపడిన రాధాకృష్ణ మందిరం

ఉత్తరప్రదేశ్‌లో అడుగడుగునా ఓ గుడి దొరుకుతోంది. ఇన్నాళ్ళూ మరచిపోయిన చరిత్ర, ఆ ప్రాంత ఆధ్యాత్మిక వారసత్వం వెలుగు చూస్తున్నాయి. దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ముస్లిముల దురాక్రమణల కారణంగా మరుగున పడిపోయిన దేవాలయాలు ఇప్పుడు బైటపడుతున్నాయి. ఆ క్రమంలో శంబలలో...
ArticlesNews

గోవా విమోచన దినోత్సవం: ఆర్.ఎస్.ఎస్. భూమిక

( డిసెంబర్ 19 - గోవా విమోచన దినోత్సవం ) దేశానికి 1947లో స్వాతంత్ర్యం వచ్చినా ఆ తరువాత 13 యేళ్లకుగానీ గోవా స్వేచ్ఛావాయువులు పీల్చలేదు. దురదృష్టవశాత్తు కాంగ్రెస్ నేతలు పోర్చుగీస్ కాలనీలు గోవా, డయ్యూ , డామన్ దాద్రా, నగర్...
News

ఆ అవార్డు గ్రహీతగా టీఎం కృష్ణ చెప్పుకోరాదు: సుప్రీం

దిగ్గజ కళాకారిణి ఎంఎస్‌ సుబ్బులక్ష్మి అవార్డు గ్రహీతగా ప్రకటించుకోరాదని కర్ణాటక సంగీత గాయకుడు టీఎం కృష్ణను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్‌ హృషికేశ్‌ రాయ్, జస్టిస్‌ ఎస్‌వీఎన్‌ భట్టిల ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఎంఎస్‌ సుబ్బులక్ష్మిని గతంలో...
1 946 947 948 949 950 2,479
Page 948 of 2479