News

News

మహిళా రైతు సూరం శ్రీదేవికి జాతీయ స్థాయి పురస్కారం

ప్రకృతి వ్యవసాయంలో విశేష విజయాలు నమోదు చేసుకున్న అన్నమయ్య జిల్లా రామాపురం మండలం నల్లగుట్టపల్లెకు చెందిన మహిళా రైతు సూరం శ్రీదేవికి జాతీయ పురస్కారం లభించింది. దీనదయాల్‌ అంత్యోదయ యోజన–నేషనల్‌ రూరల్‌ హుడ్స్‌ మిషన్‌ ఆధ్వర్యంలో దిల్లీలో ఇటీవల నిర్వహించిన కార్యక్రమంలో...
News

యూకేలో గరికపాటి ప్రవచనాలు

ప్రఖ్యాత సహస్రావధాని, పద్మశ్రీ పురస్కార గ్రహీత గరికపాటి నరసింహారావు తన తొలి యూకే పర్యటనలో భాగంగా బ్రిటిష్ ఇండియన్ తెలుగు సంస్కృతి సంఘం ఆహ్వానంపై పలు నగరాల్లో ప్రవచనాలు నిర్వహించారు. ఈ పర్యటనలో ఆయన జీవిత శిక్షకుడిగా, సాహిత్య పండితుడిగా తన...
News

బిహార్ ఎన్నికల్లో ‘గో రక్షకులు’ జ్యోతి పీఠం శంకరాచార్య స్వామి ప్రకటన

జ్యోతి పీఠానికి చెందిన శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి సంచలన నిర్ణయం తీసుకున్నారు. బిహార్లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకూ 'గో రక్షకులు' అభ్యర్థులుగా నిలబెడతామన్నారు. సెప్టెంబర్ 13న చేపట్టిన 'గోమాతా సంకల్ప' యాత్ర ముగింపు సందర్భంగా ఈ ప్రకటన చేశారు....
News

హిజాబ్‌ వల్ల స్కూల్‌కు సెలవు

కేరళ కొచ్చిలోని పళ్లూరుత్తిలో ఒక క్రైస్తవ యాజమాన్యం నడుపుతున్న ప్రైవేట్‌ పాఠశాల ఎనిమిదో తరగతి విద్యార్థిని హిజాబ్‌ ధరించడంపై.. విద్యాసంస్థ యాజమాన్యానికి.. విద్యార్థిని తల్లిదండ్రులతో వివాదం తీవ్రమవడంతో రెండు రోజుల సెలవు ప్రకటించవలసి వచ్చింది. ఈ విద్యార్థిని తల్లిదండ్రులకు సోషల్‌ డెమొక్రటిక్‌...
News

మాధవుడు.. మానవుడు

ప్రకృతి ఎన్నో విశేషాల సమాహారం. తరచి చూసిన కొద్దీ దాని ప్రత్యేకత సాక్షాత్కారమవుతుంటుంది. ఇక్కడి చిత్రాలు ఆ కోవకు చెందినవే. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు కొలువైన తిరుమల క్షేత్రం రెండో ఘాట్రోడ్డులోని హరిణికి సమీపంలోని కొండలపై ఉన్న ఓ శిల అచ్చం...
ArticlesNews

దేశభక్తి చాటేలా.. స్ఫూర్తి నింపేలా..

విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించడంతో పాటు, వారిలో సృజనాత్మకతను వెలికితీసేందుకు జాతీయ విద్యా మంత్రిత్వ, రక్షణ శాఖలు సంయుక్తంగా వీరగాథ 5.0 పేరిట పోటీలు నిర్వహిస్తున్నాయి. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ యాజమాన్యాల పరిధిలోని పాఠశాలల విద్యార్థులకు ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. మూడు నుంచి...
News

Google AI Hub: గూగుల్‌తో చరిత్రాత్మక ఒప్పందం

విశాఖపట్నంలో అమెరికా తర్వాత అతిపెద్ద ఏఐ హబ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు సాంకేతిక దిగ్గజం గూగుల్‌ ప్రకటించింది. ఇందుకోసం వచ్చే ఐదేళ్లలో 15 బిలియన్‌ డాలర్ల పెట్టుబడి పెట్టనున్నట్లు వెల్లడించింది. దిల్లీలోని తాజ్‌ మాన్‌సింగ్‌ హోటల్‌లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఏపీ ముఖ్యమంత్రి...
News

పరకామణి కేసులో రికార్డులు స్వాధీనం

తిరుమల పరకామణిలో పనిచేసే ఉద్యోగి రవికుమార్‌ భారీగా విదేశీ డాలర్లు, బంగారాన్ని కాజేశారన్న అభియోగాలపై రెండేళ్ల కిందట నమోదైన కేసులో విచారణను ఏపీ సీఐడీ వేగవంతం చేసింది. సీఐడీ డీజీ రవిశంకర్‌ అయ్యన్నార్‌ నేతృత్వంలోని ప్రత్యేక బృందం మంగళవారం తిరుమలలోని వివిధ...
News

సత్యదీక్ష వస్త్రాలు, మాలల పంపిణీ

అన్నవరం సత్యదేవుని జన్మనక్షత్రం ‘మఖ’ సందర్భంగా ఈ నెల 17వ తేదీ నుంచి ప్రారంభమవుతున్న సత్యదీక్షలకు ప్రచారంతో బాటు సత్యదీక్షలు చేపట్టే స్వాములకు దీక్షా వస్త్రాలు, మాలలు, దీక్షా నియమాల పుస్తకాల పంపిణీ చేశారు. ఏటా కార్తీకమాసం ముందు వచ్చే స్వామివారి...
News

జబల్పూర్‌ లో ఆర్ఎస్ఎస్ కార్యకారిణి సమావేశాలు

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) వార్షిక అఖిల భారత కార్యకారిణి సమావేశాలు సంఘ్ శతాబ్ది సంవత్సరంలో, అక్టోబర్ 30 నుండి నవంబర్ 1, వరకు మధ్యప్రదేశ్‌లోని మహాకౌశల్ ప్రాంత, జబల్పూర్‌ నగరంలో దీపావళి తర్వాత జరగనున్నాయి. అఖిల భారత కార్యకారిణిలో ప్రాంత...
1 472 473 474 475 476 2,477
Page 474 of 2477