News

News

యువతలో దేశభక్తిని నింపడంలో ఆరెస్సెస్ పాత్ర కీలకం : క్రికెటర్ జడేజా

భారత దేశ ప్రముఖ స్టార్ క్రికెటర్ రవీంద్ర జడేజా ఆరెస్సెస్ చేస్తున్న కృషిని ప్రశంసిస్తూ ఓ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఇది వైరల్ అవుతోంది.దేశాన్ని, సంస్కృతిని పునర్నిర్మించడంలో 100 ఏళ్ల ప్రయాణమని, యువత, జాతీయ భావాలను పెంపొందించడంలో సంస్థ పాత్రను కొనియాడారు.ఆరెస్సెస్...
ArticlesNews

మన వైజ్ఞానిక పరంపర పాణిని

- ఆచార్య అవధాని ఆంధ్ర విశ్వకళాపరిషత్ మన భారతావని ఎన్నో ఆవిష్కరణలకు పెట్టింది. పేరు. ఇక్కడ ఎందరో మహర్షులూ, జ్ఞానులూ, శాస్త్రవేత్తలూ పుట్టారు. ఎంతోమంది ఎన్నో వైజ్ఞానిక విషయాలను ఆవిష్కరించి మానవాళికి ఎంతోసేవ చేశారు. వారెవ్వరూ పేరు ప్రఖ్యాతులాశించి ఈ పనులు...
News

పాక్‌పై భారత్ మరో దాడి.. 1971 నాటి లొంగుబాటు ఫొటో వైరల్

ఆపరేషన్ సిందూర్‌తో భారత్ ఆర్మీ.. పాకిస్థాన్ నడ్డి విరిచింది. అనంతరం దాయాది దేశం కాళ్ల బేరానికి రావడంతో భారతదేశం కాల్పుల విరమణకు అంగీకరించింది. తాజాగా పాకిస్థాన్ 1971 నాటి ఐకానిక్ లొంగుబాటు చిత్రాన్ని భారత్ సైన్యం ట్రోల్ చేసింది. ఆర్మీ చీఫ్...
News

కోనసీమ జిల్లా నందంపూడిలో వేద సభ

వేదాలు, వేదపండితులకు ఎల్లప్పుడు మంచి గుర్తింపు, గౌరవం ఉంటుందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టీస్‌ ఎన్వీ రమణ అన్నారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం నందంపూడిలో వడ్లమాని లక్ష్మినారాయణ అవధాని స్మృతియుర్ధం ఆయన కుమారుడు సుబ్రహ్మణ్య...
ArticlesNews

లక్ష్మీదేవి అనుగ్రహం, తులా సంక్రాంతి

( అక్టోబరు 17 - తులా సంక్రాంతి ) సూర్యుడు తులా రాశిలోకి ప్రవేశించడాన్ని తులా సంక్రాంతి అంటారు. ఇది దేశమంతటా పండుగే అయినప్పటికీ ఒడిశా, కర్ణాటక రాష్ట్రాల్లో విశేషంగా చేసుకుంటారు. ముఖ్యంగా రైతులు తమకు ఆహార కొరత రాకూడదని ప్రార్థిస్తారు....
News

దీపావళికి అంతరాయం కలిగిస్తే జైలుకే.. సీఎం యోగి స్ట్రాంగ్ వార్నింగ్..

దీపావళికి ముందు, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆందోళనకారులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పండుగ వాతావరణాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తే జైలు పాలు కావడం ఖాయమన్నారు. ఎంతటి వారైనా చర్యలు తప్పవని.. వెంటనే జైలులో పెడతామని హెచ్చరించారు. పండుగలు, వేడుకలను శాంతియుతంగా, సామరస్యంగా జరుపుకోవాలని...
News

లండన్‌లో ఘనంగా దీపావళి వేడుకలు

లండన్ నగరంలోని చారిత్రక ట్రాఫాల్గర్ స్క్వేర్ అక్టోబర్ 12న ‘దివాలీ ఆన్ ది స్క్వేర్ 2025’ ఘనోత్సవాలకు వేదికగా నిలిచింది. దీపావళి పండుగ సందర్భంలో హిందూ, సిక్కు, జైన్ కమ్యూనిటీల వేలాది మంది ప్రజలు ప్రాంగణంలో చేరి సంబరాలకు రంగు చేర్చారు....
News

కాళహస్తి ఆలయంలో 22 నుంచి దర్శన వేళల్లో మార్పు

భక్తులకు ముఖ్య గమనిక. కార్తిక మాసంలో శ్రీకాళహస్తి ఆలయంలో దర్శన వేళల్లో మార్పులు చేస్తున్నట్లు ఈవో బాపిరెడ్డి తెలిపారు. ఈ నెల 22 నుంచి వచ్చే నెల 20వ తేదీ వరకు కొత్త వేళలు అమలులో ఉంటాయని పేర్కొన్నారు. ఉదయం 4.15...
News

శ్రీ శివాజీ మహారాజ్ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

శ్రీశైలం పర్యటనలో భాగంగా ఛత్రపతి శ్రీ శివాజీ మహారాజ్ స్ఫూర్తి కేంద్రాన్ని ప్రధాని మోదీ , చంద్రబాబు , పవన్ కళ్యాణ్ సంయుక్తంగా సందర్శించారు. కేంద్రంలోని గోడలపై ఉన్న శివాజీ జీవిత విశేషాలు తెలియజేసే చిత్రాలను ఆసక్తిగా మోదీ పరిశీలించారు. కేంద్రంలో...
1 470 471 472 473 474 2,477
Page 472 of 2477