News

ArticlesNews

సమర్ధ కుటుంబ వ్యవస్థ

కుటుంబ ప్రబోధన్‌ 2008‌లో ప్రారంభమై, క్రమంగా వికసించింది. గత సంవత్సరం ఓంకారేశ్వర్‌లో జరిగిన బైఠక్‌లో పరమ పూజనీయ సర్‌ ‌సంఘచాలక్‌ ‌మోహన్‌ ‌భాగవత్‌ ‌సమక్షంలో కుటుంబ ప్రబోధన్‌ ‌ధ్యేయం వెల్లడైంది. మంగళ సంవాద్‌ ‌మాధ్యమంగా ప్రతి కుటుంబంలో వ్యక్తిగత, పారివారిక,సామాజిక జీవనంలో...
News

ద్వారకాతిరుమల కొండపై అన్యమత ప్రచార ఆరోపణలు

పశ్చిమగోదావారి జిల్లా ద్వారకాతిరుమల శ్రీవారి కొండపై శనివారం ఓ మహిళ బైబిల్‌ చదవడం వివాదాస్పదమైంది. ఈ ఘటనలో సదరు మహిళతో పాటు, ఆటో డ్రైవర్‌, మరో వ్యక్తిని దేవస్థానం సెక్యురిటీ సిబ్బంది స్థానిక పోలీసు స్టేషన్‌లో అప్పగించారు. తూర్పుగోదావరి జిల్లా కడియపులంకకు...
ArticlesNews

‘జిహ్వాగ్రే వర్ధతే లక్ష్మి’

( ఫాల్గుణ శుద్ధపూర్ణిమ - లక్ష్మీ జయంతి ) సంపదకి, సౌభాగ్యానికి, శక్తికి, సౌందర్యానికి ప్రతీక లక్ష్మీదేవి. జగన్నాథుడైన శ్రీమహావిష్ణువుకి దేవేరిగా ఆమె జగన్మాత. భక్తుల కష్టాలకు కరిగి కనకధార కురిపించే కరుణామయి. పాలసముద్రంలో సిరులతల్లి అవతరించిన ఫాల్గుణ శుద్ధపూర్ణిమను లక్ష్మీ...
News

ప్రత్యేక కార్య పద్ధతితో సంఘ్ విస్తరించింది : మోహన్ భాగవత్

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ తన వందేళ్ల ప్రయాణంలో దశ మారిందే గానీ దిశ మాత్రం ఎప్పుడూ మారలేదని ఆరెస్సెస్ సర్ సంఘచాలక్ మోహన్ భాగవత్ స్పష్టం చేశారు. ఈ లక్షణం కారణంగానే సమాజ విశ్వాసాన్ని సంఘ్ పొందుతోందన్నారు.సంఘ్ ను ప్రజాక్షేత్రంలో నిలబెట్టడానికి...
ArticlesNews

వసంతాల కేళీ… హోలీ

( ఫాల్గుణ పౌర్ణమి - హోలీ ) ‌ప్రతి పర్వదినం వెనుక ఆధ్యాత్మిక, ధార్మిక, సామాజిక కోణాలు ఉంటాయి. వాటి అంతరార్థం దైవలీలలతో ముడిపడి ఉంటుంది. హోలీ వేడుక కూడా అలాంటిదే. ఈ ప0డుగను యుగయుగాలుగా జరుపుకుంటున్నట్లు ‘ధర్మ సింధువు’లాంటి స్మృతి...
ArticlesNews

సాధువు, సంస్కర్త శ్రీ చైతన్య మహాప్రభు

( ఫాల్గుణ శుక్ల పూర్ణిమ - చైతన్య మహాప్రభు జయంతి ) భక్తి ఉద్యమకారులలో సమాజాన్ని ఎంతగానో ప్రభావితం చేసి, ఆధ్యాత్మిక మార్గంలో ఎన్నో విప్లవాత్మక సంస్కరణలకు బీజం వేసిన మహనీయుడు శ్రీ చైతన్య మహాప్రభు. ఆయన్ను సాక్షాత్తూ శ్రీకృష్ణుడిగా పలువురు...
News

సిక్కు గురువులను అవమానించిన కేసులో ఢిల్లీ అసెంబ్లీకి పంజాబ్ సీనియర్ అధికారులు

సిక్కు గురువులను అవమానించిన కేసులో పంజాబ్ అదనపు ప్రధాన కార్యదర్శి (హోం) అలోక్ శేఖర్, పంజాబ్ డిజిపి గౌరవ్ యాదవ్ , జలంధర్ పోలీస్ కమిషనర్ ధన్‌ప్రీత్ కౌర్ సామి ప్రివిలేజెస్ కమిటీ ముందు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఢిల్లీ అసెంబ్లీ...
News

పంచాయతీ కార్యాలయాల్లో వందేమాతరం తప్పనిసరి

రాజస్థాన్‌లోని అన్ని పంచాయతీ రాజ్ కార్యాలయాల్లో ప్రతి ఉదయం జాతీయ గీతం పాడతామని, కార్యాలయ సమయం ముగిసే సమయానికి జాతీయ గీతం ఆలపిస్తామని మంత్రి మదన్ దిలావర్ తెలిపారు. రాజస్థాన్ లోని అన్ని పంచాయతీరాజ్ కార్యాలయాల్లో ఇకపై ఉదయం వందేమాతరం పాడాలని,...
News

రామాలయ నిర్మాణానికి ఉపయోగించిన కట్టర్ యంత్రాలను భద్రపరచనున్న అయోధ్య ట్రస్ట్

అయోధ్యలో రామాలయ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన యంత్రాలు మరియు పనిముట్లను, రాళ్లను ఆకృతి చేయడానికి ఉపయోగించే భారీ-డ్యూటీ కట్టర్ యంత్రాలను భద్రపరచాలని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నిర్ణయించింది. మిగిలిన పనులు పూర్తయిన తర్వాత ఆలయ వారసత్వంలో...
1 264 265 266 267 268 2,473
Page 266 of 2473