News

News

పాకిస్తాన్ పట్ల ఇంతటి అభిమానం ఎందుకు ? : అనిరుద్ధాచార్య

2026 సీజన్ కోసం జరిగిన మొట్టమొదటి పురుషుల 'The Hundred' వేలంలో పాకిస్తానీ లెగ్-స్పిన్నర్ అబ్రార్ అహ్మద్‌ను 'Sunrisers' కొనుగోలు చేయడంపై ఆధ్యాత్మిక గురువు అనిరుద్ధాచార్య స్పందిస్తూ పాకిస్తాన్ పట్ల ఇంతటి అభిమానం ఎందుకు అని ప్రశ్నించారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్...
News

హనుమాన్ చాలీసా ప్లే చేసినందుకు ముస్లిం ఛాందసుల దాష్టీకం

ఆ హిందూ కుటుంబం తప్పేమీ చేయలేదు. ఎవ్వరి జోలికీ పోలేదు. వారు చేసిందల్లా హనుమాన్ చాలీసాను లౌడ్ స్పీకర్లలో పెట్టారు. ఇంతే చేసింది. ఇలా చేస్తారా? అంటూ ఏకంగా ముగ్గురు ముస్లింలు ఆ హిందువుల ఇంట్లోకి ప్రవేశించి దాడి చేశారు. హనుమాన్...
News

హిందువులు ముస్లింల కంటే గొప్పవారు – నటి ముంతాజ్

"నేను ఒక హిందువును వివాహం చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉన్నానని నేను ఎప్పుడూ చెబుతుంటాను. నా సోదరి కూడా ఒక హిందువునే వివాహం చేసుకుంది. ముస్లింలలో, చాలా మంది పురుషులు మూడు లేదా నాలుగు సార్లు వివాహం చేసుకుని, ఆపై తమ...
News

ఏడేళ్లలో 1050 ఉగ్రదాడులు.. 687 టెర్రరిస్టులు హతం : కేంద్రం

దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలు పెరుగుతున్నాయి. ఈ అంశంపై తాజాగా కేంద్ర ప్రభుత్వం సంచలన రిపోర్టు ఇచ్చింది. 2017 నుంచి 2023 వరకు అంటే ఏడేళ్లలో ఏకంగా 1050 ఉగ్ర ఘటనలు నమోదయ్యాట. ఈ లెక్కలను కేంద్ర ప్రభుత్వం స్వయంగా పార్లమెంట్‌లో వెల్లడించింది....
News

కీలక మలుపు తిరిగిన మోనాలిసా వివాహ వ్యవహారం

మోనాలిసా వివాహ వ్యవహారం మరింత ముదురుతోంది. తన కుమార్తెకి కేవలం 17 సంవత్సరాలు మాత్రమేనని తల్లి ప్రకటించడంతో ఇది కీలక మలుపు తిరిగింది. మోనాలిసా తల్లే వయస్సును ధ్రువీకరిస్తోందని, పేర్కొంటూ విశ్వహిందూ పరిషత్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మోనాలిసా, ఫర్మాన్ ఖాన్...
News

హర్యానాలోని సమల్ఖాలో ప్రారంభమైన అఖిల భారతీయ ప్రతినిధి సభ బైఠక్

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ ప్రతినిధి సభ (ABPS) సమావేశాలు హర్యానాలోని సమల్ఖా కేంద్రంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర సంఘచాలక్ మోహన్ భాగవత్, సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబళే భరత మాత చిత్ర పటానికి పుష్పార్చన చేయడంతో...
News

అపురూపమైన బంగారు నగలు

ఈ ఏడాది జనవరి 10వ తేదీన క‌ర్ణాట‌క‌లోని గదగ్‌ జిల్లా లక్కుండిలో లభించిన నిధి గురించి కొత్త విషయాలు వెలుగుచూశాయి. ఆ చారిత్రక గ్రామంలో ఓ మహిళ ఇంటి పునాది తవ్వతుండగా పురాతనమైన రాగి చెంబు, అందులో అపురూపమైన బంగారు నగలు...
ArticlesNews

గ్యాస్ కొరత నేపథ్యంలో వెలుగులోకి ‘‘గోబర్ గ్యాస్’’

ఇరాన్, అమెరికా -ఇజ్రాయెల్ యుద్ధంతో ఇంధన సంక్షోభం ముసురుకుంటోంది. ఇప్పుడు భారత్‌‌లోనూ ఈ ప్రభావం కనిపిస్తోంది. మన దేశంలోని పలు ప్రాంతాలలో వంటగ్యాస్ కొరత ఏర్పడింది. ఎల్‌పీజీ సిలిండర్ ధర సగటున రూ.60 దాకా పెరిగింది. ఈ నేపథ్యంలో అందరి కళ్లూ...
News

పాకిస్తాన్‌లో బలూచ్‌ ప్రజల అణచివేతకు ప్రయత్నాలు

పాకిస్తాన్‌లోని షహబాజ్‌ షరీఫ్‌ ప్రభుత్వం బలూచ్‌ ప్రజల అణచివేతకు మళ్లీ ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా బలూచ్ ప్రజల జీవనాధారంపై సర్కార్‌ దెబ్బకొట్టింది. వారి జీవనాధారమైన ఇంధనాన్ని కాల్చివేసింది. దీంతో, ఈ ఘటనను బలూచ్ యక్జెహ్తీ కమిటీ తీవ్రంగా పరిగణించింది. దీంతో పాక్‌...
1 247 248 249 250 251 2,473
Page 249 of 2473