News

News

ఇస్లామిక్ ఉగ్రవాద బాధిత 50 కుటుంబాలకు ఉద్యోగ నియామక పత్రాలు

ఇస్లామిక్ ఉగ్రవాదం కారణంగా తీవ్రంగా నష్టపోయిన కుటుంబాలపై జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించింది. వారిని ఆదుకోవడంలో ప్రత్యేకంగా, యోజనా బద్ధంగా ముందుకు సాగుతోంది. ఇస్లామిక్ ఉగ్రవాదుల చేతిలో ప్రాణాలను కోల్పోయిన కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చేందుకు ముందుకు...
News

సింహస్థ కుంభమేళాలో హిందూ దుకాణాలు మాత్రమే తెరవాలి

మహరాష్ట్ర నాసిక్ లో వచ్చే ఏడాది జరిగే సింహస్థ కుంభమేళాలో హిందువులు మాత్రమే తమ దుకాణాలను (స్టాల్స్) ఏర్పాటు చేసుకోవాలని రాష్ట్ర మత్స్య, ఓడరేవు అభివృద్ధి మంత్రి నితేష్ రాణే పిలుపునిచ్చారు. మార్చి 14న హిందూ హిత రక్ష నిర్వహించిన "హిందూ...
News

ఇఫ్తార్‌ విందులో పాల్గొన్న హిందూ విద్యార్థినులు.. ఖండించిన వీహెచ్‌పీ కార్యకర్తలు

ఒక కాలేజీలో నిర్వహించిన ఇఫ్తార్‌ విందులో హిందూ విద్యార్థినులు కూడా పాల్గొన్నారు. ఇది తెలుసుకున్న హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. వీహెచ్‌పీ కార్యకర్తలు ఆ కాలేజీ ప్రాంగణాన్ని శుద్ధి చేశారు.  మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో ఈ సంఘటన జరిగింది. మార్చి...
News

దేవాలయాలను ప్రభుత్వ నియంత్రణ నుంచి విముక్తి చేయాలి : హిందూ సంఘాల కీలక ప్రకటన

తిరువణ్ణామలై కేంద్రంగా ఓ కీలక సమావేశం జరిగింది. హిందూ చైతన్యం ఓట్ల రూపంలోకి మారేలా ఓ ప్రయత్నం జరిగింది. రాబోయే ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీ అయినా హిందువుల డిమాండ్లు నెరవేర్చేలా వుండాల్సిందేనని తేల్చి చెప్పారు. అలాంటి వారే రాబోయే ఎన్నికల్లో...
News

సేవా భారతి, పళవంగడి ఆలయ ట్రస్ట్ ఆధ్వర్యంలో ‘‘ఉచిత డయాలసిస్ సెంటర్’’

ఆర్థికంగా వెనుకబడిన కిడ్నీ రోగుల చికిత్స నిమిత్తం సేవా భారతి, మద్రాస్ రెజిమెంట్ నిర్వహణలో నడుస్తున్న పళవంగడి శ్రీ మహాగణపతి ఆలయ ట్రస్ట్ సంయుక్తంగా ఉచిత డయాలసిస్ సౌకర్యాన్ని ప్రారంభించారు. తిరువనంతపురంలోని ప్రణవం భవనంలో పళవంగడి శ్రీ మహాగణపతి డయాలసిస్ సెంటర్”...
News

శ్రీవారి ఆలయ మండపాలకు పూర్వవైభవం

తిరుమల శ్రీవారి ఆలయంలోని పురాతన రాతి కట్టడాలకు పూర్వవైభవం రానుంది. శతాబ్దాల చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన రంగనాయక మండపం, కల్యాణోత్సవ మండపాల్లోని రాతి స్తంభాలు సరికొత్త మెరుపును సంతరించుకోనున్నాయి. ధూపం, లడ్డూ పోటులోని వేడి వల్ల దెబ్బతిన్న శిలలను సంరక్షించేందుకు తితిదే...
News

అరుణాచల్‌ప్రదేశ్‌లో 189 ఏళ్ల తర్వాత కనిపించిన అరుదైన మొక్క

అరుణాచల్‌ప్రదేశ్‌లో దాదాపు 189 సంవత్సరాల క్రితం స్థానికంగా లభించిన అరుదైన మొక్కజాతి ఇటీవల జరిపిన ఓ సర్వేలో మళ్లీ కనిపించింది. 19వ శతాబ్దం ప్రారంభంలో లోహిత్‌ జిల్లాలో జరిపిన సర్వేలో భాగంగా హెన్కెలియా మోనోఫిల్లా అనే మొక్కను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆ...
News

ఇంద్రకీలాద్రిపై పాశుపతేశ్వర ఆలయ పునరుద్ధరణకు సన్నాహాలు

విజయవాడ నగరానికి ఆ పేరు రావడానికి కారణమైన విజయుడు (అర్జునుడు), పరమశివుడిని మెప్పించి పాశుపతాస్త్రాన్ని పొందిన పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రి. ఈ పురాణ గాథకు సజీవ సాక్ష్యంగా నిలుస్తూ, ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్న పాశుపతేశ్వర ఆలయాన్ని* దుర్గ గుడి కార్యనిర్వహణాధికారి వీకే శీనా...
News

ఆంధ్రప్రదేశ్ లో 2,727 సంఘ శతాబ్ది కార్యక్రమాలు

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ - అఖిల భారత ప్రతినిధి సభ ఈ సంవత్సరం హర్యానా ప్రాంతంలోని సమల్కా లో ఈ నెల అనగా మార్చి 13 న ప్రారంభమై 15వ తేదిన ముగిసినది. ఈ సమావేశానికి దేశంలో అన్ని రాష్ట్రాల నుంచి...
News

కాణిపాకం ఆలయానికి కొత్త పుష్కరిణి

కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి గుడికి కొత్తగా కోనేరు నిర్మించాలని ఆలయ పాలకమండలి నిర్ణయించింది. ఈ ఆలయానికి మూడు వైపులా మాడవీధులు విశాలంగా ఉన్నా, ముందువైపు పుష్కరిణి కారణంగా బ్రహ్మోత్సవాల వేళ వాహన సేవలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ పుష్కరిణిని పూడ్చివేసి,...
1 241 242 243 244 245 2,473
Page 243 of 2473