News

News

ఇరాన్‌లో 134 ఏళ్ల నాటి విష్ణు దేవాలయం..

బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఓ వీడియో సాంగ్ షేర్ చేశారు. ఇరాన్‌లో ఉన్న శ్రీ మహా విష్ణువు దేవాలయానికి సంబంధించిన వీడియో సాంగ్ అది. ఆయన తన పోస్టులో.. ‘ఇరాన్‌లోని అబ్బాస్ బండార్‌లో పురాతన...
News

ప్రభుత్వ నియంత్రణలోని ఆలయ పూజారుల జీతభత్యాలపై దాఖలైన పిల్ తిరస్కరణ

దేశవ్యాప్తంగా ప్రభుత్వ నియంత్రణలో ఉన్న ఆలయాల్లో పనిచేస్తున్న పూజారులు, సేవాదార్లు, ఇతర సిబ్బందికి ఏకరీతి వేతనాలు, సంక్షేమ ప్రణాళికను రూపొందించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం...
ArticlesNews

కడపలో మత విద్వేషాలకు కుట్ర

ఇటీవల కడపలో ఒక సర్కిల్ పేరు ఏర్పాటుపై జరిగిన ఘర్షణ హిందూ, ముస్లింల మధ్య జరిగిన గొడవగా కనిపిస్తున్నా వాస్తవానికి ఇది ఉగ్రవాదుల పన్నిన కుట్రగా ఆరోపణలు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుత కూటమి ప్రభుత్వం ‘సబ్‌కా సాత్ – సబ్‌కా...
News

రష్యన్ సైనికుడికి గయాలో కుటుంబ సభ్యుల పిండప్రదానం

రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో మరణించిన తమ బంధువు ఆత్మశాంతి కోసం రష్యా నుండి వచ్చిన ఒక కుటుంబం బీహార్‌లోని పవిత్రక్షేత్రం గయాలో పిండప్రదాన కర్మలు నిర్వహించింది. ఈ కార్యక్రమం ఫల్గు నది తీరంలో సంప్రదాయ హిందూ ఆచారాల ప్రకారం జరిగింది. లలిత రాధా...
ArticlesNews

బెంగాల్ – సంఘ్ బంధం : సమకాలీన రాజకీయాల కన్నా పురాతనం

పశ్చిమ బెంగాల్‌లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సమకాలీన ఎదుగుదలను, రాష్ట్రంలో మారుతున్న ఎన్నికల సమీకరణాలు, సైద్ధాంతిక ప్రవాహాలతో ముడిపడి ఉన్న ఒక ఇటీవలి రాజకీయ పరిణామంగా తరచుగా చిత్రీకరిస్తారు. అయినప్పటికీ, బెంగాల్‌తో సంఘ్ సంబంధం దాదాపు ఒక శతాబ్దం నాటిది. ఇది...
News

గిరిజన మహిళలకు ఆర్థిక సాధికారతకు “అరణ్య శ్రీ” కార్యక్రమానికి శ్రీకారం

పోలవరం జిల్లాలోని చింతూరు మండలం గొంది గూడెం గ్రామంలో “అరణ్య శ్రీ – అటవీ ఆధారిత సమృద్ధి” పేరుతో గిరిజన మహిళల ఆర్థికాభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని ప్రత్యేక పైలట్ ప్రాజెక్టును ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కే....
News

పశువుల అక్రమ రవాణాను అడ్డుకున్న గోసంరక్షణ సమితి సభ్యులు..

బాపట్ల జిల్లా చీరాల జాతీయ రహదారిపై అర్ధరాత్రి హైడ్రామా చోటుచేసుకుంది. అక్రమంగా పశువులను తరలిస్తున్న మూడు వాహనాలను గోసంరక్షణ సమితి సభ్యులు అడ్డుకున్నారు. బాపట్ల వైపు నుంచి ఒంగోలు వైపు తరలిస్తున్న ఆవులు, ఎద్దులు, దున్నపోతులను రక్షించి పోలీసులకు అప్పగించారు. బాపట్ల...
News

అయోధ్యలో భద్రతా చర్యలు మరింత కట్టుదిట్టం

అయోధ్యలోని రామాలయానికి వచ్చిన బాంబు బెదిరింపు, దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ ఘటనతో ఆలయ ప్రాంగణంలో గందరగోళం నెలకొంది. భక్తులు, సందర్శకులు ఆందోళనలో పడిపోయారు. సైబర్ పోలీస్ స్టేషన్లో ఈ విషయంపై ఎఫ్ఎఆర్ నమోదు చేయగా, రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు...
News

మాంసం వ్యర్ధాలను గంగానదిలో పడేయటం మత విశ్వాసాన్ని దెబ్బతీయటమే : అలహాబాద్ హైకోర్టు

పవిత్ర గంగానదిలో ఎంగిలి మాంసాహార వ్యర్థాలను పడేయడం హిందువుల మతపరమైన విశ్వాసాలను గాయపరుస్తుందని అలహాబాద్ హైకోర్టు పేర్కొంది. వారణాసిలో ఒక పడవపై ఇఫ్తార్ విందు చేసుకుంటూ వ్యర్థాలను నదిలో పడేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐదుగురు ముస్లింలకు బెయిలు మంజూరు చేస్తూ జస్టిస్...
News

వెయ్యేళ్ల నాటి చోళుల రాగి ఫలకాలు.. భారత్‌కు తిరిగి అప్పగించిన నెదర్లాండ్స్.

భారత్‌కు చెందిన వెయ్యేళ్ల నాటి చారిత్రక సంపద అయిన అనైమంగలం చోళ రాగి ఫలకాలను నెదర్లాండ్స్ అధికారికంగా తిరిగి అప్పగించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. నెదర్లాండ్స్ పర్యటన సందర్భంగా ఈ చారిత్రక సంఘటన జరిగింది. శతాబ్దాల క్రితం వలస పాలనా కాలంలో...
1 151 152 153 154 155 2,473
Page 153 of 2473