News

ArticlesNews

ఒక్కడు నోరెత్తితే ఒట్టు… ఇదీ సెక్యులర్ నేతల తీరు!!

బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ల అంశంతో ప్రారంభమైన నిరసన కట్టుతప్పి అదుపులేని హింసాకాండగా… చివరికి హిందూ వ్యతిరేక మారణకాండగా మారింది. హిందువులు, హిందువుల ఆస్తులు, హిందూ మందిరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుంటూ ఉగ్రదాడిగా రూపుదాల్చింది. బంగ్లాదేశ్ ఇస్లామిక్ మత ఛాందసవాదశక్తుల ఈ ఘోర రాక్షసమూకదాడికి...
News

యూకే వెళ్లాలనుకునే భారతీయ పౌరులకు కేంద్రం అడ్వైజరీ

భారత హైకమిషన్ పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తోంది. భారత్ నుంచి యూకేకు వచ్చే సందర్శకులు అప్రమత్తంగా ఉండాలి. అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. స్థానిక భద్రతా సంస్థలు, మీడియా సంస్థలు జారీ చేసే సూచనలను అనుసరించాలి. నిరసనలు జరుగుతున్న ప్రాంతాలకు దూరంగా ఉండటం మంచిది’...
News

రామాలయ నవీకరణ పనుల్లో నాణ్యత పాటించాలి

వైయస్సార్ జిల్లా ఒంటిమిట్ట కోదండ రామాలయంలో చేపట్టనున్న నవీకరణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని భారతీయ పురాతత్వ సర్వేక్షణశాఖ రాష్ట్ర పర్యవేక్షకుడు గోపీనాద్ నా శాఖ అదికారులను ఆదేశించారు. రామయ్య క్షేత్రంలో దెబ్బతిన్న విమాన గోపురం, ప్రాకారం గోడలకు మరమ్మతులు చేయాలని...
News

బంగ్లాలో హిందువుల మీద దాడులపై కేంద్రం రంగంలోకి దిగాలి: జగ్గీ వాసుదేవ్‌

వుల దుకాణాలు, ఇళ్లపై దాడులు, లూటీలు జరిగినట్లుగా బంగ్లాదేశ్‌ వార్తాసంస్థలు వెల్లడించడం తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. హిందువుల ఇళ్లపై ముష్కరులు మారణాయుధలతో ఎగబడి హత్యలు, లూటీలకు పాల్పడ్డట్టు, దినాజ్‌పూర్‌లోని బోచాగంజ్‌లో హిందువులకు చెందిన 40 దుకాణాలు ధ్వంసమైనట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్‌లోని కనీసం...
News

ఇస్లామిక్‌వాదుల ఒత్తిడి వల్లే….

షేక్‌ హసీనా బంగ్లాదేశ్‌ను వీడడంపై ప్రముఖ రచయిత్రి తస్లీమా నస్రీన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. నాడు బంగ్లాదేశ్‌ నుంచి తనని తరమేసిన ఇస్లామిక్‌వాదుల ఒత్తిడి వల్లే నేడు షేక్‌ హసీనా దేశాన్ని వీడారంటూ ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. ఇస్లామిక్‌వాదులు, అవినీతి, అక్రమాలను...
News

బంగ్లాదేశ్‌లో హిందువులపై మారణకాండ… చర్యలకు వీహెచ్‌పీ డిమాండ్

బంగ్లాదేశ్‌లోని మైనారిటీల భద్రత కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) భారత ప్రభుత్వాన్ని కోరింది. మన పొరుగు దేశం బంగ్లాదేశ్ విచిత్రమైన అనిశ్చితి, హింస, అరాచకంలో చిక్కుకుందని వీహెచ్‌పీ అంతర్జాతీయ అధ్యక్షుడు అలోక్ కుమార్ ఆందోళన వ్యక్తం...
News

ఏడు జ్యోతిర్లింగాల ప్రముఖ పుణ్య క్షేత్రాల యాత్ర

దేశంలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహిస్తూ... భారతీయ సంస్కృతిని తెలియజేసేలా రైల్వేశాఖ మరో "భారత్ గౌరవ్ పర్యాటక రైలు"ను ప్రారంభించింది. ఈ రైలులో ప్రయాణించి ఈ నెల 17 నుంచి 28వ తేదీ వరకు ఉజ్జయిని, ద్వారకా, సోమనాథ్, పూణే, నాసిక్ ఔరంగాబాద్...
News

బంగ్లాదేశ్ లో భయం గుప్పిట్లో 40 వేల మంది తెలుగు సంతతి ప్రజలు

బంగ్లాదేశ్‌లో తెలుగు సంతతి ప్రజలు ఉన్నారనే సంగతి మీకు తెలుసా ? బంగ్లా పౌరుల్లో తెలుగు రాష్ట్రాల్లో కుటుంబ మూలాలన్న వారు 40 వేల మంది వరకు ఉన్నారు. దేశంలోని అల్పసంఖ్యాకవర్గాల్లోనూ అత్యంత స్వల్ప జనాభా కలిగిన వర్గంగా ఏళ్లుగా అక్కడే...
ArticlesNews

మొత్తం భారతదేశాన్నే వక్ఫ్ ఆస్తి అనేలా ఉన్నారే: మధ్యప్రదేశ్ హైకోర్టు

వక్ఫ్‌బోర్డుల తీరు చూస్తుంటే భారతదేశమంతా తమ ఆస్తే అనేలా ఉన్నారని మధ్యప్రదేశ్ హైకోర్టు వ్యాఖ్యానించింది. చారిత్రక బుర్హాన్‌పూర్ కోట యాజమాన్యం తమదేనంటూ మధ్యప్రదేశ్ వక్ఫ్‌బోర్డ్‌ ప్రకటించుకోడాన్ని మధ్యప్రదేశ్ హైకోర్టు కొట్టిపడేసింది. కోటలోని షాషూజా సమాధి, నాదిర్‌షా సమాధి, బీబీసాహిబ్ మసీదు, రాజభవనం...
News

బంగ్లాదేశ్ హిందువుల రక్షణకు చర్యలు తీసుకోండి: కేంద్రాన్ని కోరిన ఆరెస్సెస్

బంగ్లాదేశ్ లో జరుగుతున్న హింసా కాండ, హిందువులపై ముస్లిం మూకలు చేస్తున్న దాడులపై ఆరెస్సెస్ స్పందించింది. బంగ్లాలో పరిస్థితి దిగజారుతోందని, అక్కడి హిందువులను రక్షించడానికి కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ తరహాలోనే కేంద్ర ప్రభుత్వం కూడా...
1 1,110 1,111 1,112 1,113 1,114 2,479
Page 1112 of 2479