News

News

‘పేర్లు తప్పనిసరి’.. ఉత్తరప్రదేశ్‌ బాటలో మధ్యప్రదేశ్‌

ఉత్తరప్రదేశ్‌ బాటలో మధ్యప్రదేశ్‌ కీలక నిర్ణయం తీసుకుంది. రెస్టారెంట్లు, హోటల్‌ యజమానులు వారి పేర్లతో పాటు సిబ్బంది పేర్లను ప్రదర్శించాలని ఆదేశాలు జారీ చేసింది. ఉత్తర్వులు జారీ అయ్యాయని, జనవరి నుంచి ఈ నిబంధన అమలులోకి రానుందని సంబంధిత వర్గాలు తెలిపాయి....
News

శ్రీ వాల్మీకి రామాయణ పరిశోధనా కేంద్రం ప్రారంభం

శ్రీరామచంద్రుని పూజించటమంటే, ఆయన ఆదర్శాలను పాటించటమే అని భారతదేశ పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు దిశానిర్దేశం చేశారు. భారతదేశ యువత శ్రీరాముని జీవితమే ఆదర్శంగా ముందుకు సాగి, వికసిత్ భారత్ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆయన ఆకాంక్షించారు. విజయనగరం దగ్గరలో ఏర్పాటు...
ArticlesNews

భారత విప్లవ వీరకిశోరం భగత్ సింగ్

(సెప్టెంబర్ 27- భగత్ సింగ్ జయంతి) అమరవీరులలో ప్రముఖులుగా పేరొందిన షహీద్‌ ‌భగత్‌సింగ్‌. ‌కిషన్‌సింగ్‌, ‌విద్యావతి దంపతులకు 1907 సెప్టెంబర్‌ 27‌వ తేదీన నేటి పాకిస్తాన్‌లోని ఫైసలాబాద్‌ ‌దగ్గరలోని ఖత్కర్‌ ‌కలాన్‌ ‌గ్రామంలో భగత్‌సింగ్‌ ‌జన్మించాడు. భగత్‌సింగ్‌ ‌తాత అర్జున్‌సింగ్‌ ‌సిక్కు...
News

దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో శాంతి హోమం

విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో సర్వ దోష నివారణ కోసం శాంతి హోమాన్ని నిర్వహించారు.ఆలయంలో సర్వదోష నివారణార్థం, రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశముల మేరకు అన్ని ప్రముఖ...
ArticlesNews

తిరుమలలో వ్యాపారం కాదు… ధార్మికత్వం ముఖ్యం!

-డాక్టర్‌ దాసరి శ్రీనివాసులు, మాజీ ఐఎఎస్‌ అధికారి. తిరుపతి కొండ, తిరుపతి గుండు, తిరుపతి లడ్డూ భక్తులపాలిట వరప్రసాదాలు. గోవిందా… గోవిందా… గోవిందా..! నామస్మరణం భక్తి పారవశ్యానికి పరాకాష్ట.మానవ తప్పిదాలకు పుణ్యక్షేత్రాన్ని వేదికగా చేసుకుని రాజకీయ కక్షల్ని, కార్పణ్యాల్ని బహిరంగంగా చర్చించుకోవడం,...
ArticlesNews

ఆలయాలను ప్రభుత్వం పరిధిలోనుంచి తొలగించి సామాజికం చేయాలి : విహెచ్‌పి

తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రసాదం అపవిత్రం కావడంపై మనస్తాపానికి గురైన విశ్వహిందూ పరిషత్, దేవాలయాలను ప్రభుత్వపరం కాకుండా సామాజికీకరించాలని కోరింది. విహెచ్‌పి కేంద్రీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి డాక్టర్ సురేంద్ర జైన్ తిరుమల ఉదంతంపై ఉన్నతస్థాయి న్యాయ విచారణ జరిపి దోషులను...
News

స్వామి నారాయణ్ దేవాలయంపై దాడిని ఖండిస్తున్నాం : చక్రపాణి మహారాజ్

కాలిఫోర్నియాలోని బీఏపీఎస్ స్వామి నారాయణ మందిర్ విధ్వంసాన్ని హిందూ మహాసభ అధ్యక్షుడు చక్రపాణి మహారాజ్ తీవ్రంగా ఖండించారు. పది రోజుల లోపే మళ్లీ దాడి జరిగిందని, ఇది మొత్తం హిందువులపై జరిగిన దాడి అని, వివిధ ప్రాంతాల్లోనూ హిందూ దేవాలయాలపై దాడులు...
News

కాలిఫోర్నియాలోని హిందూ ఆలయంపై దుశ్చర్య

అమెరికాలో మరో మారు హిందూ ఆలయంపై దుండగులు దుశ్చర్యకు పాల్పడ్డారు. ఓ ఆలయం గోడలపై కొందరు వ్యక్తులు విద్వేషపూరిత రాతలు రాసి, ఆలయానికి సంబంధించిన నీటి సరఫరా వ్యవస్థను ధ్వంసం చేశారు. కాలిఫోర్నియాలోని శాక్రమెంటోలోని శ్రీ స్వామినారాయణ మందిరం పై ఈ...
News

మణిపూర్ లోని శివాలయానికి నిప్పు.. వారంలోనే రెండోసారి

మణిపూర్ లోని సేనాపి జిల్లాలో గుర్తు తెలియని వ్యక్తులు శివాలయాన్ని ధ్వంసం చేశారు. ఆలయ ప్రాంగణంలోని చొరబడి మరీ శివాలయానికి నిప్పంటించారు. దీంతో ఆలయం పాక్షికంగా ధ్వంసమైంది. రెండు వారాల వ్యవధిలోనే ఆలయంపై రెండోసారి దాడి జరిగిందని స్థానికులు ప్రకటించారు. ఆలయం...
News

దేశంలో సనాతన హిందూ బోర్డ్ ఏర్పాటు చేయండి : బాగేశ్వర్ బాబా

బాగేశ్వర్ ధామ్ పీఠాధిపతులు ధీరేంద్ర శాస్త్రి (బాగేశ్వర్ బాబా) భారత ప్రభుత్వం ముందు కీలక డిమాండ్ వుంచారు. ‘సనాతన్ హిందూ బోర్డు’’ ను దేశంలో ఏర్పాటు చేయాలని సూచించారు. దేశంలో వక్ఫ్ బోర్డు అనేది ఒకటి వుందని, అలాగే దేశంలోని హిందువులకు...
1 1,079 1,080 1,081 1,082 1,083 2,479
Page 1081 of 2479