బొట్టు పెట్టుకున్నందుకు ఐదో తరగతి విద్యార్ధిని కొట్టిన క్రైస్తవ అధ్యాపకుడు
బిహార్లోని బక్సర్ జిల్లాలో ఐదో తరగతి విద్యార్ధిని ఉపాధ్యాయుడు చితకబాదిన సంఘటన వెలుగు చూసింది. కారణం, ఆ పిల్లవాడు నుదుట బొట్టు పెట్టుకుని, చేతికి రక్షాబంధనం కట్టుకోవడమే. ఆ సంఘటన బుధవారం సెప్టెంబర్ 25న జరిగింది. తనకు జరిగిన దారుణం గురించి...









