‘భారత్ రణ్భూమి దర్శన్’
ప్రకృతి వైపరీత్యాల వల్ల రెండేళ్లుగా విధ్వంసాన్ని ఎదుర్కొంటున్న సిక్కిం.. పర్యాటక రంగాన్ని బలోపేతం చేయడం ద్వారా తిరిగి పుంజుకోవాలని యోచిస్తోంది. ఇందులోభాగంగా ‘భారత్ రణ్భూమి దర్శన్’ ప్రోగ్రామ్ కింద ఇండో-చైనా సరిహద్దుకు సమీపంలో ఉన్న డోక్లాం, చోలా యుద్ధక్షేత్రాలను పర్యాటకంగా అభివృద్ధి...