News

News

‘భారత్‌ రణ్‌భూమి దర్శన్‌’

ప్రకృతి వైపరీత్యాల వల్ల రెండేళ్లుగా విధ్వంసాన్ని ఎదుర్కొంటున్న సిక్కిం.. పర్యాటక రంగాన్ని బలోపేతం చేయడం ద్వారా తిరిగి పుంజుకోవాలని యోచిస్తోంది. ఇందులోభాగంగా ‘భారత్‌ రణ్‌భూమి దర్శన్‌’ ప్రోగ్రామ్‌ కింద ఇండో-చైనా సరిహద్దుకు సమీపంలో ఉన్న డోక్లాం, చోలా యుద్ధక్షేత్రాలను పర్యాటకంగా అభివృద్ధి...
ArticlesNews

ఉమ్మడి కుటుంబం ఎనలేని ప్రయోజనం

కుటుంబ ప్రభోధన్ ఈ మధ్యకాలంలో ఒకే కుటుంబంలో చిన్నప్పటినుంచి పుట్టి పెరిగిన వారి మధ్య కూడా కొన్ని విభేదాలు తలెత్తడంతో పెళ్లయిన వెంటనే తన ఫ్యామిలీని తీసుకొని వేరే కాపురం పెడుతున్నారు. ఇలా కుటుంబాల మధ్య విభేదాలు వల్ల కుటుంబంలో చీలికలు...
News

ఐఎస్ఐకి భారత సిమ్ కార్డుల సరఫరా .. నేపాలీ జాతీయుడి అరెస్టు

పాకిస్తాన్ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్-ఐఎస్ఐ ఏజెన్సీకి భారత సిమ్ కార్డులను సరఫరా చేశాడనే ఆరోపణలపై ఒక నేపాలీ జాతీయుడిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు ప్రభాత్ చౌరాసియా(43) బీఎస్సీ చదువుకున్నాడని, మహారాష్ట్ర, ఢిల్లీలో ఫార్మాస్యూటికల్ కంపెనీలలో పనిచేశాడని ఢిల్లీ పోలీసులు తెలిపారు. మహారాష్ట్రలోని...
News

గ్వాలియర్‌ గుడియా

కంప్యూటర్లలో ఆటలు ఆడుతున్న నేటి తరం పిల్లలకు వస్త్ర పీలికలతో తయారుచేసే బొమ్మల గురించి అసలు తెలియకపోవచ్చు. 30-40 ఏళ్ల కిందటి బాల్య స్మృతులు ఉన్నవారికి మాత్రం ఈ బొమ్మలతో ఆడుకున్న ఆటలు గుర్తుండే ఉంటాయి. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో గల దివంగత...
News

దేశవ్యాప్తంగా 8 మంది ఐసిస్ ఉగ్రవాదుల అనుమానితుల అరెస్ట్

దేశవ్యాప్తంగా 12 కి పైగా ప్రదేశాలలో దాడులు నిర్వహించారు. ఢీల్లీలో పోలీసులు ఒక ఐసిన్ ఉగ్రవాదిని అరెస్ట్ చేశారు. 8 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ పోలీసులు, జార్ఖండ్ ATS, రాంచీ పోలీసులు కలిసి ఈ దాడులు నిర్వహించారు. ప్రధాన...
News

కవి సామ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ ఆదర్శమూర్తులు

వాస్తవ చిత్రాలను తన అక్షర అస్త్రాలుగా రచనలు చేసిన మహోన్నత వ్యక్తి, మొట్టమొదటి జ్ఞానపీఠ పురస్కార గ్రహీత శ్రీ విశ్వనాథ సత్యనారాయణ నేడు మనకు ఆదర్శమూర్తి అని మాజీ శాసనసభ్యులు సెంట్రల్ నియోజకవర్గం వైఎస్ఆర్సిపి సమన్వయకర్త శ్రీ మల్లాది విష్ణు కొనియాడారు.శ్రీ...
News

గుప్త నిధుల కోసం ఆలయం ధ్వంసం

గుప్త నిధుల కోసం గుర్తుతెలియని దుండగులు త్రేతాయుగం నాటి ఆలయాన్ని ధ్వంసం చేసిన సంఘటన వెలుగు చూసింది. భక్తుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. అన్నమయ్య జిల్లా రామసముద్రం ఆర్‌.నడింపల్లి పంచాయతీ బల్లసముద్రం కొండపై వెలసిన శ్రీవాలీశ్వర ఆలయం త్రేతాయుగంలో అప్పటి...
ArticlesNews

స్వామి వివేకానంద చికాగో ప్రసంగానికి 132 ఏళ్లు

( సెప్టెంబర్ 11 - స్వామి వివేకానంద చికాగో ప్రసంగానికి 132 ఏళ్లు ) భారతదేశం 19వ శతాబ్దం చివరలో అనేక సంక్షోభాల్లో చిక్కుకుంది. వలస పాలన వల్ల బలహీన సామాజిక, ఆర్థిక వ్యవస్థ, శతాబ్దాలుగా కొనసాగుతున్న మతోన్మాదం, పెట్టుబడిదారీ దోపిడీ,...
ArticlesNews

మోహన్‌ భగవత్‌ కరుణార్ద్ర నేత

-నరేంద్ర మోదీ, భారత ప్రధానమంత్రి మోహన్‌ భగవత్‌ కరుణార్ద్ర నేత ఈ రోజు సెప్టెంబరు 11... ‘వసుధైవ కుటుంబకం’ సూత్రంతో ప్రేరణ పొంది, సామాజిక మార్పు–సామరస్యం, సోదరభావ స్ఫూర్తి బలోపేతం లక్ష్యంగా తన జీవితాన్ని అంకితం చేసిన ఒక మహనీయుడి జన్మదినమిది....
1 2 3 1,953
Page 1 of 1953