News

News

వందేమాతరం నినాదం 140కోట్ల భారతీయుల ఐకమత్య శక్తి

భారతీయ జాతీయ గేయమైన వందేమాతరం గురించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ‘మన్ కీ బాత్’ (మనసు లో మాట) కార్యక్రమం యొక్క 127 వ భాగంలో ప్రసంగించారు. వందేమాతరం పాటలోని మొదటి పదమే మన హృదయాలలో భావనల ఉప్పెనను రేకెత్తిస్తుంది....
News

ఆత్మనిర్భర్ భారత్‌కు మూడు స్తంభాలు – స్వదేశీ, స్వభాషా, స్వభూష

ఆత్మ నిర్భర్ భారత్ ద్వారా స్వదేశీ ఉత్పత్తులు దేశీయంగా తయారు చేయడానికి మనం అందరం ప్రోత్సహించాలని, వికసిత్ భారత్ సాధనలో అందరం పునరంకితం అవుదామని ఆం.ప్ర రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మరియు వైద్య విద్య శాఖ మంత్రి వర్యులు సత్యకుమార్...
ArticlesNews

రాష్ట్ర సేవిక సమితి : మూడు సూత్రాలు – మాతృత్వం, కర్తృత్వం, నేతృత్వం

మహిళా సాధికారత గురించి కేవలం మాటల్లో చెప్పే ఈ రోజుల్లో.. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ యొక్క మహిళా విభాగం అయిన రాష్ట్ర సేవిక సమితి ఒక నిలువెత్తు జ్యోతిలా కనిపిస్తుంది. ఇది మన ప్రాచీన సంస్కృతికి అనుగుణంగా ఆచరణాత్మకమైన కార్యంలో మునిగిపోయింది....
News

కిరాయికి పాకిస్తాన్ సైన్యం..

భారత్, ఆఫ్ఘనిస్తాన్ చేతుల్లో చావు దెబ్బలు, ఆర్థిక సంక్షోభం, అంతర్గత సమస్యలతో పాకిస్తాన్ కొట్టుమిట్టాడుతోంది. ఈ సమస్యల నుంచి బయటపడాలని దాయాది భావిస్తోంది. ఈ నేపథ్యంలో తన సైన్యాన్ని ఆధునీకీకరించుకోవాలని భావించడంతో పాటు పెట్టుబడుల వేటను కొనసాగిస్తోంది. ఇలాంటి సమయంలోనే సౌదీ...
News

200 ఏళ్ల నాటి శివాలయాన్ని ధ్వంసం చేసిన ముస్లిం మూక

ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్‌లో 200 ఏళ్ల నాటి శివాలయాన్ని ధ్వంసం అయిన సంఘటన ఒకటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హిందువుల ఎంతో ఘనంగా జరుపుకునే దీపావళి పండుగ సందర్భంగా ఈ ఘటన జరగడం శోచనీయం..వివరాల్లోకి వెళితే అక్టోబర్ 22న తెల్లవారు జామున 2...
News

శివసేవకులకు మెరుగైన సౌకర్యాలు

శ్రీశైల మహాక్షేత్రంలో భక్తులకు సేవలందిస్తున్న శివసేవకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పోతుగుంట రమేశ్‌ నాయుడు తెలిపారు. దేవస్థానం సీసీ కమాండ్‌ కంట్రోల్‌ గదిలో ధర్మకర్తల మండలి ఛైర్మన్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈవో ఎం.శ్రీనివాసరావు,...
News

అక్రమ మత మార్పిళ్లకు వ్యతిరేకంగా భారీ నిరసనలు

క్రైస్తవుల అక్రమ మత  మార్పిళ్లు, ప్రలోభాలకు దేశ వ్యాప్తంగా హిందువులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడికక్కడ వారి ప్రలోభాలను తుంచేస్తూ... పోరాటాలు చేస్తున్నారు. వెంటనే... తమ ప్రాంతాల్లో అక్రమ మత మార్పిడి నిరోధక బిల్లును అమలు చేయాలంటూ డిమాండ్లు చేస్తున్నారు....
News

గుత్తికొండ బిలంలో చీకటి మల్లయ్య

దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన క్షేత్రం.. 13వ శతాబ్దం నాటి భారతీయ సంస్కృతికి చిహ్నం.. ఎన్నో రహస్యాలకు కేంద్ర బిందువైన ఆలయం.. శాలివాహనుల కాలంలో చరిత్రకెక్కిన గృచ్చాది పట్టణం.. ఇలా ఎన్నో విశేషాలకు గుత్తికొండ బిలం నిలయం. బాపట్ల జిల్లా పిడుగురాళ్ల...
ArticlesNews

గోమాత గురించి ఏ ధర్మం ఏం చెబుతోందో తెలుసుకోండి..

గోమాత హిందువులకు అత్యంత పవిత్రం. ముక్కోటి దేవతలూ గోమాతలోనే వుంటారని ప్రగాఢ విశ్వాసం. కానీ.. కొందరు ఛాందసులు గోమాతపై కక్షగట్టారు. హిందువుల విశ్వాసాన్ని తుంగలో తొక్కి, నానా వెర్రివేషాలూ వేస్తుంటారు. మరోవైపు ఆవులను కంటికి రెప్పలాగా కాపాడే వ్యక్తులు ‘‘గోరక్షకులు’’. నానా...
News

పెరుగుతున్న ఆన్ లైన్ ఆధ్యాత్మికత

ఆధ్యాత్మిక సందేహాలు, సంప్రదింపులు; వేద పండితుల మార్గదర్శకత్వం, పూజా సామగ్రి కొనుగోలు వంటి అవసరాల కోసం ఇంటర్నెట్‌ను ఆశ్రయిస్తున్న భక్త వినియోగదారుల సంఖ్య గణనీయంగా పెరుగుతుండటంతో ఆధ్యాత్మిక స్టార్టప్‌లకు ఆదరణ పెరిగింది. మతపరమైన ఆచార వ్యవహారాలు, వాటి పాటింపు విధానాలను ప్రామాణికంగా...
1 2 3 2,021
Page 1 of 2021