(నవంబర్ 1 – సిక్కుల నరమేధం మొదలైన రోజు) స్వతంత్ర భారతదేశంలో జరిగిన అత్యంత దారుణమైన ఊచకోతగా 1984 నాటి హత్యాకాండను చెప్పుకోవచ్చు. 1984 అక్టోబరు 31న నాటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీని ఆమె అంగరక్షకులు కాల్చి చంపారు. ఇందిర హత్య...
ప్రస్తుతం, భారతీయ సమాజంలో మహిళల స్థానంగురించి కూడా భ్రమలు సృష్టించి, మరోవిధంగా భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకోవడం జరుగుతుంది. భారతదేశంలో మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయని, వారికి హక్కులు లభించడం లేదని, వారు నిరంతరం బాధితులుగా ఉంటున్నారని పదేపదే ప్రచారం చేయబడుతోంది. ఈ విషయం...
నేటి మారుతున్న ప్రపంచంలో సాంకేతికత, మార్కెట్ నిరంతరం కొత్త రూపాలలో మన జీవితంలోకి ప్రవేశిస్తున్న వేళ మనం మన జీవన విలువలు, కుటుంబ సంబంధాలు, సాంస్కృతిక సంప్రదాయాలను తర్వాతి తరానికి పూర్తి అవగాహన, శ్రద్ధతో అందించడం కూడా అవసరం. ఈ కార్యం...
( అక్టోబర్ 31 – సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ జయంతి ) రైతు ఉద్యమాలలో గాంధీజీ అనుచరుడిగా ప్రజా జీవితంలోకి వచ్చి, 1917లోనే బ్రిటిష్ పాలకుల నుండి దేశానికి స్వరాజ్యం కావాలంటూ గాంధీజీ తయారు చేసిన విజ్ఞప్తి పత్రంపై సంతకాలు సేకరిస్తూ...
త్రిమూర్తుల్లో ఒకరుగా , భక్తులు కోరిన కోర్కెలను తీర్చే భోలా శంకరునిగా ప్రఖ్యాతి గాంచిన పరమ శివుడు ఒక్కో క్షేత్రంలో ఒక్కో పేరుతో పిలువ బడుతూ భక్తులకు దర్శనమిస్తుండడం పరిపాటి. దాదాపు ప్రతి చోట లింగాకారంలోనే ఆయన దర్శనమిస్తూ భక్తులను అనుగ్రహిస్తుంటాడు....
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్య శతాబ్ది సందర్భంగా దేశ వ్యాప్తంగా వివిధ రకాల కార్యక్రమాలతో పాటు పథ సంచలన్ (రూట్ మార్చ్) జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాలన్నింటికీ ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది. దీనిని చూసి ఓర్చుకోలేక పోతున్నారు సైద్ధాంతిక విరోధులు....
తమిళ కావ్యాలలో తెలుగు మాటలకు స్థానం కల్పించిన మహాకవులలో కంబ కవి ప్రథముడు. ఆయన ‘‘తమ్మి, అక్కలు’’ మొదలైన తెలుగు మాటలను ప్రయోగించాడు. ఉత్తమ కవిత గోదావరి నదీ ప్రవాహంలా ఉండాలని ఆశించాడు. ఓరుగల్లును పరిపాలించిన మొదటి ప్రతాపరుద్రుని ఆస్థానాన్ని సందర్శించి...
సంస్కృతం పేరు వింటూనే మన మనసులో మన ధర్మ గ్రంధాలు, వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, శాస్త్రాలు, ప్రాచీన జ్ఞాన విజ్ఞానం, ఆధ్యాత్మికత, సందర్శన - ఇవన్నీ గుర్తుకు వస్తాయి. కానీ ఒకానొక కాలంలో వీటన్నింటితో పాటూ సంస్కృతం ఒక వాడుక భాషగా...
ప్రపంచం ఎంత వేగంగా పరుగులు పెడుతున్నా, మనిషి అంతరంగంలో మాత్రం శాంతి కోసం అన్వేషణ ఆగలేదు. ఆధునికత, భౌతిక సుఖాలు పూరించలేని ఏదో ఒక శూన్యం మనిషిని నిరంతరం వెన్నాడుతూనే ఉంటుంది. అలాంటి సమయంలోనే, మన పూర్వీకులు అందించిన ఉపనిషత్తుల జ్ఞానం...
వేంకటేశ్వర స్వామివారి అనాదికాలపరంపరగా కొనసాగుతున్న వైష్ణవ సాంప్రదాయాల్లో ఒకటైన అప్పపడి నివేదన విశిష్టమైన ఆచారం. భక్తుల పట్ల తమ అపార కరుణను ప్రతిఫలింపజేస్తూ శ్రీవారు స్వయంగా తమ భక్తులకు ప్రసాదాన్ని పంపించే ఆచారంగా దీనిని భావిస్తారు. స్వామివారి సేవలో తరించిన శ్రీ...