పాతికేళ్ల ‘శ్రీవారి సేవ’ : 20 లక్షలకు చేరిన మహాయజ్ఞం
శ్రీవారి భక్తులకు సేవ చేసేందుకు 2000వ సంవత్సరంలో కేవలం 195 మంది స్థానికులతో ప్రారంభమైన ఓ చిన్న ప్రయత్నం... నేడు పాతికేళ్లు పూర్తి చేసుకుని దాదాపు 20 లక్షల మంది భాగస్వామ్యంతో ఓ మహావృక్షంలా ఎదిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)...













