“దేహానికి ఆత్మ ఎలాంటిదో – దేశానికి ధర్మం సైతం అలాంటిది. ఆత్మవినా దేహం ధర్మం వినా దేశం మృతప్రాయాలు, ఈ దేశ ధర్మానికి ప్రపంచంలోని ఏ ఇతర దేశ ధర్మాలకు పోలని ఒక విశిష్ట లక్షణ సంచయం ఉంది. అందువల్లనే మన...
పి నవీన్, సీనియర్ జర్నలిస్ట్ వలస వ్యతిరేక వాదనలు, ప్రచారాల వల్ల బ్రటన్లో నివసిస్తున్న దక్షిణాసియా వాసుల్లో ఆందోళన పెరిగిపోతోంది. ముఖ్యంగా సిక్కు సమాజం తీవ్ర ఆందోళనలో ఉంది. ఒకప్పుడు సురక్షితం అనుకున్న దేశంలో ఉండలేమన్న ఆలోచనలు విస్తరిస్తున్నాయి. పెరిగింది. చాలా...
వృత్తాంత పత్రిక. వృత్తాంతం అంటే సమాచారం.సమాచారాన్ని విస్తరించి అందించేదే పత్రిక.‘వృత్తాలు’ పేరుతో తెలుగులో ఒక పత్రిక ఉండేది. అదీ 1838లో. అది నడిచింది మటుకు మూడేళ్లే! ప్రచురణ స్థలం మద్రాసు.తెలుగులో వెలువడిన తొలి పత్రికల్లో అదొకటి.వృత్తాంతిని అనే మరో పత్రికా తెలుగులో...
‘రామాయణం’, ‘భారతం’, ‘యోగవాసిష్ఠం’, ‘శివరహస్యమ్’` మహేతిహాసాలని పెద్దలు చెప్పారు. మహాభారతం కంటే విస్తృతిలో పెద్దది-‘శివరహస్యమ్’. భారతం లక్ష శ్లోకాల మహత్తర గ్రంథం. శివరహస్యమ్ మరొక ఇరవై ఆరువేల శ్లోకాలు అదనంగా కలిగి ఉంది. గ్రంథాలు నిక్షిప్తమైన గ్రంథమన్న పేరు. ప్రవచనాలన్నీ పక్కన...
అనుకూలమైన వనంలో బంధు మిత్రుల కలయిక... అక్కడే వంటలు, ఆటలు, పాటలు, భోజనాలు. ఓ వైపు ఆధ్యాత్మిక వాతావరణం, మరో వైపు ఆహ్లాదకరమైన సామూహిక ఆనందం – కార్తీక మాసంలో వన సమారాధనలంటే మనకు గుర్తుకొచ్చేవి ఇవే. అయితే ఈ వన...
( నవంబర్ 15 - భగవాన్ బిర్సా ముండా జయంతి ) భారతదేశాన్ని బ్రిటిష్ పాలకుల నుండి విముక్తి కల్పించేందుకు ఎందరో వనవాసీ వీరులు పోరాటం చేశారు. వారిలో అత్యంత ప్రముఖులు బిర్సా ముండా. ఆయన జయంతిని జన్ జాతీయ గౌరవ్...
అన్ని దానాల్లోకి అన్నదానం ఎంత గొప్పదో, అన్ని ధర్మాల్లోకి సేవా ధర్మం అంత గొప్పది. ‘మానవసేవే మాధవ సేవ’ అంటారు. దాంతో పాటు ‘పశు సేవ కూడా పశుపతి సేవే’ అనీ అనుకోవాలి. పశు పక్ష్యాదుల్లోనూ దైవాన్ని చూసి, దేవుళ్ల వాహనాలుగా...
కృష్ణుడి నగరం ద్వారక ముస్లింల నివాస ప్రాంతంగా ఎలా మారింది? బేట్ ద్వారక అనేది సుదాముడు శ్రీకృష్ణుడిని కలవడానికి వచ్చిన ప్రదేశం. ద్వారక యొక్క ఈ తీరం పాకిస్తాన్కు చాలా దగ్గరగా ఉంటుంది. ఇక్కడి నుండి కరాచీకి దూరం దాదాపు 105...
హైందవ ధర్మంలో యజ్ఞం విశేషమైంది. వేదసంస్కృతి యజ్ఞాన్ని దేవ కార్యంగా భావించింది. కృతజ్ఞతకు, స్వార్థత్యాగానికి ప్రతీకలైన యజ్ఞయాగాదులను పూర్వం అన్ని వర్గాలవారూ ఆచరించేవారు. మానవ శ్రేయస్సు కోసం మహర్షులు అయిదు రకాల యజ్ఞాలను నిర్దేశించారు. త్యాగమయంగా జీవించటమే యాగమని నిర్వచించారు. సర్వప్రాణులూ...
ప్రతి సంవత్సరం నవంబర్ 15న దేశం మొత్తం జనజాతి గౌరవ్ దివస్ జరుపుకుంటుంది. గిరిజనుల గొప్ప చరిత్ర, సంస్కృతి మరియు స్వాతంత్య్ర పోరాటంలో వారి అద్భుతమైన పాత్రను గౌరవించడం కోసం ఈ రోజును కేటాయించారు. భారత ప్రభుత్వం 2021లో, స్వాతంత్య్ర...