Articles

ArticlesNews

జైహింద్ : నేతాజీ శాశ్వత ప్రతిధ్వని

( జనవరి 23 -  నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి  ) అవి ఆంగ్లేయులు భారతదేశాన్ని పాలిస్తున్న రోజులు. పరిపాలనలో తోడ్పడటానికి భారతీయులను కూడా ఎన్నుకునేవారు. అందుకోసం ఇండియన్ సివిల్ సర్వీసు అనే పరీక్షలో ఉత్తీర్ణులు కావాల్సి వచ్చేది. ఆ పరీక్షలు...
ArticlesNews

ప్రాచీన విజ్ఞాన జ్ఞాన పరంపర భారతీయ ఖగోళ శాస్త్రం

మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని పట్టణంలో ఒక చారిత్రక భవనం విలసిల్లుతోంది. అది “వేదశాల” అంటే ఖగోళ శాస్త్ర పరిశోధనా శాల.ఉజ్జయిని వవచ్చే భక్తులలో ఎందరు ఈ వేదశాలను చూశారో లెక్క తెలీదు కానీ, ఈ వేదశాల మన భారతీయ ప్రాచీన విజ్ఞాన జ్ఞాన...
ArticlesNews

పారమార్థిక జీవితానికి దారి తల్లిదండ్రుల ఆశీర్వాదం

తల్లిదండ్రులపట్ల దయగల సంతానాన్ని పొందేందుకు పూర్వం యజ్ఞయాగాదుల వంటివి నిర్వహించేవారు. పరమ పవిత్రమైన భావనతో కార్యం చేపడితే తప్పక ఫలిస్తుంది. అందుకే లోక కల్యాణ కారకుడైన బిడ్డకోసం దశరథుడు పుత్ర కామేష్టి యాగం నిర్వహించాడు. అటువంటి సత్సంతాన భాగ్యం కలిగిన తల్లిదండ్రుల...
ArticlesNews

ఈ నీచత్వం ఆగాలి!

బెంగళూరు కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలోని టీ2 టెర్మినల్‌ వద్ద మొన్న నవంబర్‌లో కొంతమంది ముస్లింలు నమాజ్‌ చేశారు. ఇక్కడ బహిరంగంగా నమాజ్‌ అంటూ ప్రత్యేకంగా చెప్పక్కరలేదు. అక్కడ భక్తి కంటే రగడకే ఎక్కువ ప్రాధాన్యం. బహిరంగ ప్రదేశాలను అందుకే ఎంచుకుంటున్నారు. దీనిని...
ArticlesNews

ఛత్తీస్​గడ్​లో అరుదైన ఆధ్యాత్మిక వివాహం

ఛత్తీస్​గడ్​లో ఓ జంట శ్రీకృష్ణుడు సాక్షిగా ఒకటయ్యారు. ధమ్తరీ జిల్లాలో అరుదైన, భక్తిశ్రద్ధతో కూడిన ఆ వివాహం చోటు చేసుకుంది. శ్రీమద్భాగవత కథ జరుగుతున్న సమయంలోనే ఆ జంట ఏడు అడుగులు వేసి వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. రుక్మిణీ కళ్యాణ ఘట్టం...
ArticlesNews

అపురూపమైన విశ్వమానవ విజ్ఞానకోశం భగవద్గీత

భగవద్గీత... శ్రీకృష్ణ పరమాత్మ పాండవ మధ్యముడైన అర్జునుడికి బోధించిన అద్భుత వికాస పాఠం. పరమాత్మ ప్రబోధం అర్జునుడికే అయినా, విశ్వ మానవాళి దైనందిన జీవితంలో తెలుసుకోవాల్సిన అనేక విషయాలు భగవద్గీతలో దర్శనమిస్తాయి. భగవద్గీత అపురూపమైన విశ్వమానవ విజ్ఞానకోశం! నిత్యసత్యాలు, మార్గదర్శకమైన బోధనలు...
ArticlesNews

ఏకాత్మ మానవ దర్శనం @ 60

స్వతంత్ర భారతదేశం ఎలా ఉండాలి? స్వరాజ్య సమరం సాగుతున్న దశలో దురదృష్టవశాత్తు ఈ ప్రశ్న వైపు దృష్టి సారించడంలో భారతీయ సమాజం వెనుకబడిరది. అందుకు కారణం స్వాతంత్య్రోద్యమంలో ఒక దశ తరువాత భారతీయ చింతన ద్వితీయ శ్రేణికి వెళ్లడమే. ఇంకా –...
ArticlesNews

బ్రిటిష్ అధికారాన్ని వణికించిన రాస్ బిహారీ బోస్ అసాధారణ విప్లవ గాథ

ఢిల్లీలోని చాందీ చౌక్ వీధుల్లో ఒక భారీ ఊరేగింపు సాగుతోంది.. అకస్మాత్తుగా ఒక పెను శబ్దం! ఆ బాంబు పేలుడు ధాటికి బ్రిటిష్ సామ్రాజ్య పునాదులు కదిలిపోయాయి. అది 1912, డిసెంబర్ 23వ తేదీ. వైస్రాయ్ లార్డ్ హార్డింజ్ మీద బాంబు...
ArticlesNews

తొలి తెలుగు శాసనానికి అరుదైన గౌరవం

దేశబాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలు కొనియాడిన తెలుగు భాష అతి ప్రాచీనమైనది. దీనికి సంబంధించిన తొలి తెలుగు శాసనం వైఎస్ఆర్ కడప జిల్లా ఎర్రగుంట్ల మండలంలోని కలమల్ల గ్రామం సిద్ధేశ్వరస్వామి, చెన్నకేశవస్వామి ఆలయ ప్రాంగణంలో ఉండటం గర్వకారణం. క్రీ.శ. 575లో...
ArticlesNews

ఎన్నో ఏళ్లుగా సౌమ్యనాథాలయంలో జరగని మహాసంప్రోక్షణ

అన్నమయ్య జిల్లా రాజంపేట నందలూరులో 11వ శతాబ్దంలో చోళరాజులు నిర్మించిన సౌమ్యనాథాలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. అభయహస్తం భంగిమలో ఆరు అడుగుల ఒక పెద్ద, నిర్మలమైన విష్ణు విగ్రహం ప్రతిష్టించారు. దేవతలు కట్టిన ఆలయంగా పేరు ప్రఖ్యాతలు పొందింది. ఎర్రని రాతితో...
1 68 69 70 71 72 350
Page 70 of 350